సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి శాంతిభద్రత పరిరక్షణలో రాజీపడొద్దు కమిషనరేట్ పోలీసు అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ హనుమకొండ సిటీ, ఆగస్టు 27: పోలీసులు ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని రాష్ట్�
టీఆర్ఎస్కే ప్రజల మద్దతు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కమలాపూర్, ఆగస్టు 26 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన పథకాలతో టీఆర్ఎస్ పార్టీకే ప్రజల మద్దతు ఉందని పరకాల ఎమ్మెల్య�
సూరత్కు ముడి చీరల ఎగుమతి అక్కడ రంగులద్ది విక్రయం దేశవ్యాప్తంగా వీటికి ఫుల్ డిమాండ్ పెన్డ్రైవ్, చిప్తో కోరుకున్న డిజైన్లు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న కార్మికులు రోజురోజుకూ పెరుగు�
26 ద్విచక్రవాహనాలు, సెల్ స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ పుష్ప, ఏసీపీ జితేందర్రెడ్డి హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 24 : మెకానిక్ పనితో వచ్చే ఆదాయం సరిపోక బైకులను దొంగిలించడం మొదలుపెట్టాడు బియాబానీ. సుమార�
మడికొండ, ఆగస్టు 24 : భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. మడికొండ పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ప్రాంగణంలో మొక�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలిమండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుపాలిమండలసభలో ఎంపీపీ కళావతిసంగెం, ఆగస్టు 23: రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులను వినియోగించుకుంటూ ప్రతి గ్రామాన�
గ్రేటర్కు ఎల్ఈడీ సొబగులుఇప్పటికే 67వేల వీధి దీపాల ఏర్పాటుమరో 5వేల లైట్లు, 2,608 స్తంభాలు బిగిస్తే వంద శాతంమూడు నెలల్లో పూర్తి చేసే దిశగా అధికారులుకొత్త కాలనీలు, విలీన గ్రామాల్లో సర్వే షురూనెలకు రూ.35లక్షల వ�
విధులకు డుమ్మా కొట్టిన ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలిఅందరూ సమయపాలన పాటించాలిప్రజలకు అందుబాటులో ఉండాలిమేయర్ గుండు సుధారాణివరంగల్, ఆగస్టు 21: కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు బయ
ప్రతి షాపు ఎదుట రెండు డస్ట్బిన్లు.. ఉల్లంఘిస్తే ట్రేడ్ లైసెన్స్ రద్దునగరంలో సీజనల్ వ్యాధుల నివారణ కోసం చైతన్య ర్యాలీలువైద్య ఆరోగ్య శాఖతో సమన్వయంవారంలోగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశాల�
మత సామరస్యానికి ప్రతీకగా పీరీల ఊరేగింపుజనసంద్రంగా మారిన ఓరుగల్లు కోటఖిలావరంగల్, ఆగస్టు 20 : హిందూ ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రంను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా
రూ.10కోట్లతో అంచనాకక్కిరాలపల్లిలో ఏర్పాటుకు కసరత్తుహైదరాబాద్ తర్వాత వరంగల్లోనేమూడు నెలల్లో డీపీఆర్ సిద్ధంవరంగల్, ఆగస్టు 19: ఇప్పటివరకు చెత్తను శుద్ధి చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం చూశాం.. ఇప్పుడు