గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే సీసీ రోడ్డు, నీటి వసతి, మరుగుదొడ్లు తదితర అంశాలపై స్థానికులతో సమావేశం అత్యవసర పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం రాయపర్తి, ఆగస్టు 9 : దళితులు, గిరిజనుల సమగ్రాభివృద్ధికి సీఎం క
కిటకిటలాడనున్న ఆలయాలు వెల్లివిరియనున్న ఆధ్యాత్మికత రక్షాబంధన్, తదితర పండుగలు ఈ నెలలోనే పోచమ్మమైదాన్, ఆగస్టు 8: శ్రావణమాసాన్ని అందరూ పవి త్రంగా భావిస్తారు. ఈ మాసంలో కనీసం ముప్పయి వ్రతాలు చేయాలని పురాణా
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా?రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రలు చేస్తున్నందుకా?కరంటు మోటర్లకు మీటర్లు పెట్టే చట్టం తెచ్చినందుకా?గ్రామాల్లోకి వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలెహన్మకొండ ఆర్డీవో డివిజన్�
బాధితులకు సీఎంఆర్ఎఫ్ అండపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపరకాల, ఆగస్టు 7: రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలో
కశ్మీర్కు లేని అడ్డు తెలుగు రాష్ర్టాలకు ఎందుకు? పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి బీజేపీ కౌవ్ బెల్ పార్టీ దక్షిణ భారతదేశ ప్రజలపై ఆ పార్టీ వివక్ష రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�
వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకే సబ్ కమిటీ సంపూర్ణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుంది రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి బాలసదన్ సందర్�
ఆదర్శనగర్లో కొనసాగుతున్న పనులు రూ.కోటితో సీసీ రోడ్ల నిర్మాణం రెండు కమ్యూనిటీ హాళ్లకు ప్రతిపాదనలు ఖిలావరంగల్, ఆగస్టు 2 : మహానగర పాలకసంస్థలోని విలీన గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. మౌలిక వసతుల క�
చేనేత రంగానికి మంచి రోజులు ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న కార్మిక లోకం శాయంపేట, ఆగస్టు 2 : చేనేత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేస్తామని
చెన్నారావుపేట, ఆగస్టు 2 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో సోమవారం కరో నా టీకా మొదటి డోస్ 106 మందికి, రెం డో డోస్ 84 మందికి మొత్తం 190 మందికి టీకా వేశామని వైద్యాధికారి డాక్టర్ ఉషారాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె �
టీఎన్జీవోస్కు అనుబంధంగా అర్చక జేఏసీ టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ వరంగల్, ఆగస్టు 2 : తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే అర్చక ఉద్యోగులకు సముచిత స్థానం దక్కిందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడ
తల్లిన వదిలేసిన కొడుకులు | నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన ఆ తల్లి వారికి భారమైంది. ముదిమి వయసులో వారి ఆలనా పాలనా చూడాల్సిన కొడుకులు కర్కషంగా తల్లిని గాలికొదిలేశారు.
కట్టను రియల్టర్లు ధ్వంసం చేశారని రైతుల ఫిర్యాదు మరమ్మతు చేయించిన అధికారులు పోచమ్మమైదాన్, ఆగస్టు 1 : వరంగల్ దేశాయిపేట శివారులోని మద్దల చెరువు కట్ట వివాదం సమసిపోయింది. పంట పొలాలకు ఆధారమైన చెరువు కట్టను క�