ఇంటింటికీ వెళ్లి సిబ్బంది టీకాలు వేయాలి వంద శాతం లక్ష్యంగా ముందుకు సాగాలి డీఎంహెచ్వో వెంకటరమణ పర్వతగిరి పీహెచ్సీ తనిఖీ పర్వతగిరి, నవంబర్ 20 : వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని డీఎంహెచ్వో వెం క�
నర్సంపేట, నవంబర్15 : నర్సంపేటలోని అయ్యప్ప దేవాలయంలో 21వ మండల పూజలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి డిసెంబర్ 27 వరకు ఆలయం అయ్యప్పస్వాముల భజనతో మార్మోగనుంది. ఆలయ కమిటీ చైర్మన్ శింగిరి�
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటన పరకాల, నవంబర్ 15 : పరకాల పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం తెల్లవారు జామున మున్సిపాల�
నర్సంపేట రూరల్, నవంబర్ 15: ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నర్సంపేట ఏసీపీ ఫణీందర్ సూచించారు. ఆదివారం రాత్రి మండలంలోని ముగ్ధుంపురం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా సరైన �
జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కోసం వెల్లువలా దరఖాస్తులు అక్టోబర్ 31తో ముగిసిన స్వీకరణ గడువు త్వరలో పరిశీలనకు అధికారుల కసరత్తు జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కోసం అర్జీలు వెల్లువలా వచ్చాయి. అర్హత వయసును ప్రభు�
నగరానికి రానున్న అంతర్జాతీయ కంపెనీలు బలోపేతం కానున్న మార్కెట్ వ్యవస్థ పట్టణాలుగా మారనున్న శివారు గ్రామాలు ఓఆర్ఆర్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్ వేలాది మందికి ఉపాధి అవకాశాలు వరంగల్, నవంబర్ 13: చార�
అన్ని రకాల సాగు ఇక్కడ ప్రత్యేకం నీళ్లు పుష్కలంగా ఉన్నా వరి సాగు అంతంతే కూరగాయలు, పండ్లు, ఉల్లిగడ్డలతో పాటు పొగాకు పంటలతో లాభాల బాట ఏడాదిలో ముచ్చటగా మూడు పంటలు తీరొక్క పంటలతో సస్యశ్యామలంగా ఊరు కొద్దిపాటి �
పేద ప్రజలకు అవగాహన కల్పించాలి బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నర్సింగరావు వరంగల్ చౌరస్తా, నవంబర్ 13: న్యాయపరమైన అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులు �
రెండో రోజూ జేఎన్ఎస్లో కొనసాగుతున్న పోటీలు హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13 : వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జేఎన్ఎస్లో 30వ సీనియర్ సౌత్జోన్ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్షిప్ హోరాహో�
కరీమాబాద్ : ఉత్తమ విద్యాబోధనతో నవోదయ విద్యాసంస్థలు ముందుంటే నవోదయ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు ఉన్నత స్థానాల్లో ఉంటారు. అందుకే నవోదయ విద్యాలయాల్లో విద్యను అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు, వ�
కరీమాబాద్ : కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. బీడి పరిశ్రమల్లో కార్మికులుగా పని చే�
గీసుగొండ : వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల శివారులో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న టెక్స్టైల్ పార్కులో వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేరళ రాష్ట్రంకు చెందిన కిటెక్స్ గార్మెంట్స్ ప�