నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో పోడు భూముల సర్వే శుక్రవారం ప్రారంభమైంది. పోడు భూములకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదేశాలతో అధికారు
మహిళలను స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహించేందుకు ములుగు జిల్లాకేంద్రంలోని న్యాక్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతోంది. స్వయంఉపాధిలో భాగంగా మహిళలకు 90రోజుల పాటు ఉచితంగా కుట్టుశిక్షణను అందించి నైపుణ్యం సాధించిన �
నవ భారత నిర్మాణానికి యువతరం చైతన్యవంతంగా అడుగులు ముందుకు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ కేంద్రంగా నూతన భారత ఆవిర్భావానికి శ్రీకారం జరుగాలని ఆకాంక్షించారు.
ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం వైద్య, ఆరోగ�
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంతో జిల్లాలో పోడు భూముల పట్టాలు అందించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశ
అయినోడే కాల యముడయ్యాడు.. మేన బావమరిదిని పాతకక్షలు, అనుమానంతో హత్య చేశాడు. ఆభం శుభం తెలియని బాలుడిని బావిలోకి తోసేసి ప్రాణాలు బలిగొన్నాడు. దీనికి సంబంధించిన వివరాలను వర్థన్నపేట ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నర్సంపేట మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని 15 గ్రామ పంచా�
ఏ వర్గానికి ఏం కావాలో ఒక ఉద్యమనేతగా, పాలకుడిగా కేసీఆర్కు తెలుసు. తెలంగాణ రాక ముందు గోసపడ్డ సబ్బండ వర్గాల కోసం స్వరాష్ట్రంలో మునుపెన్నడూలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారు. ‘ప్రపంచ తెలుగు మహాసభ�
వజ్రోత్సవాల్లో మార్మోగిన జాతీయ గీతం సామూహిక ఆలాపన విజయవంతం ఉమ్మడి జిల్లా అంతటా భరతమాతకు జైకొట్టిన ప్రజానీకం సబ్బండవర్గాల భాగస్వామ్యం త్రివర్ణ శోభితమైన దారులు, కూడళ్లు మానవహారాలతో ఆకట్టుకున్న విద్యార
స్వాతంత్రోద్యమ త్యాగాలు మరువలేనివి జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మేయర్ సుధారాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గోపి సీకేఎం కాలేజీ మైదానంలో సామూహిక జాతీయ గీతాలాపన పోచమ్మమైదాన్, ఆగస్టు 16: భావితరా�
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు జనగామకు రానున్నారు. ఈ నెల 11న జిల్లా సమీకృత భవనాల సముదాయంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం యశ్వంతాపూర్ వద్ద 50వేల మందితో భారీ బహిరంగ సభ నిర
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నా తెలంగాణ ప్రజానీకానికి మళ్లీ నిరాశే మిగిలింది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అపార ఇనుప ఖనిజం విస్తరించి ఉంది.