హైదరాబాద్ : రాష్ట్ర, దేశ చరిత్రలో సీఎం కేసీఆర్ నిలిచిపోతారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. సమావేశానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగ�
హైదరాబాద్ : వనపర్తి జిల్లా ప్రజలను నిరంజన్రెడ్డి గెలిపించారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం వనపర్తిలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ‘నిర�
హైదరాబాద్ : ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్య�
వనపర్తి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కా
వనపర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లా కేంద్రానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమ
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మం�
ఒకనాడు 30 వేల ఎకరాలు కూడా లేని ఆయకట్టు.. 3 లక్షల ఎకరాలకు విస్తరించింది. వలసపోయిన పక్షులన్నీ.. సొంతగూటికి తిరిగి చేరుకొన్నాయి. తాము పనిచేసుకోవడమే కాకుండా.. పక్క రాష్ర్టాల వారికి కూడా పని కల్పించడం వనపర్తి జిల్
ఈ నెల 8న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో
వనపర్తిలోనే కర్నెతండా లిఫ్టుకు శంకుస్థాపన సీఎం కేసీఆర్ షెడ్యూల్లో స్వల్పమార్పు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, మార్చి 5 (నమస్తే తెలంగాణ): వనపర్తిలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభ చరిత్రలో నిలి�
వనపర్తి: జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నార
Singireddy Niranjan Reddy | ప్రణాళికాబద్ధంగా వనపర్తిని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి పీర్లగుట్ట డబుల్ బెడ్రూం ఇండ్లకు వెళ్లే సీసీ రహదారి నిర్మాణ పన
Telangana | ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పల్లెలు నేడు సుభిక్షంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్పేట మండలం కేశంపేట, చెన్నారం గ్రామాల పరిధిలో ఎంజే 1 కాలువలను ప�