దేశంలోనే అత్యధికంగా జీవాల పెంపు మన రాష్ట్రంలోనే ఉన్నదని, అందులో వనపర్తి జిల్లా ముందంజలో నిలిచిందని వ్యవసాయశా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రాజపేట గ్రామశివారులో ప�
భారత జాతీయ టార్గెట్బాల్ కెప్టెన్గా వనపర్తి జిల్లా వాసి ఎంపికయ్యాడు. టార్గెట్బాల్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన యు�
Manister Niranjan reddy | మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే గ్రీన్ వైన్ పాము వనపర్తి ర్యాంకర్ స్కూల్ సమీపంలో కనువిందు చేసింది. ఇది 20 ఏండ్ల తర్వాత తొలిసారి కనిపించటం గమనార్హం. ఈ పాములు ఆకు రంగులో కలిసిపోయి చెట్లపై జీవిస్తాయి.
వనపర్తి : దాదాపు 20 సంవత్సరాల తర్వాత గ్రీన్ వైన్ (Green Vine) పాము వనపర్తి పట్టణంలో కనిపించింది. ర్యాంకర్ స్కూల్ సమీపంలోని ఓ చెట్టుపై ఈ పాము కనిపించగా.. కాలనీవాసులు సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్క�
వనపర్తి : మత్స్య సంపదలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ�
kothakota | కొత్తకోట (kothakota) మండలం కడకండ్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కడకండ్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న బైక్ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు.
Minister Niranjan reddy | ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి భరోసా అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ �
హైదరాబాద్ : దళిత బంధు పథకాన్ని ఎవరూ ఆపలేరని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కలెక్టరేట్లో 14 మండలాల్లో ఎంపికైన 199 మంది దళితబంధు లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనం కార్�
Wanaparthy | వనపర్తి (Wanaparthy) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు శవాలుగా తేలారు. పట్టణంలో బండార్నగర్కు చెందిన మున్నా, అజ్మద్, భరత్.. పదో తరగతి చదువుతున్నారు.
CM KCR | రాష్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఇందులో 39,829 పోస్టులు జిల్లాల్లో ఖాళీగా �
తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొన్నానని, ఆనాడు గురువులు నేర్పిన విద్యవల్లే ఇప్పుడు ఈ హోదాలో ఉన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతంచేసేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపె�
రాష్ట్రంలోని వాల్మీకి బోయలకు న్యాయం జరుగాలన్నా, గిరిజనులకు 10 రిజర్వేషన్ రావాలన్నా, రాష్ట్రం మరింత ముందుకుపోవాలన్నా.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని బంగాళాఖాతంలోకి ఇసిరెయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆ