ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న హుమయూన్ సమాధి కాంప్లెక్స్లో ఉన్న దర్గాలో గోడ కూలిన ప్రమాదంలో ఆరుగురు సందర్శకులు మరణించారు.
మరికల్ (Marical) మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గురువారం తెల్లవారుజామున గోడకూలి 6 మేకల మృత్యువాత పడ్డాయి. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పాత కోడలు కూలి పక్కన ఉన్న మేకలపై పడడంతో కొండేటి తిరుమలయ్యకు చె�
బహుళ అంతస్తుల నిర్మాణం కోసం తవ్విన డబుల్ సెల్లార్ మట్టిదిబ్బలు కూలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోడ కూలిపడడంతో చిన్నారి మృతి చెం దగా మరో నలుగురికి గాయాలైన సంఘటన అయిజలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని 14వ వార్డులో చాకలి నర్సింహులు
Children Killed | ఆలయం పక్కనున్న గోడ కూలడంతో 9 మంది పిల్లలు మరణించారు. మరి కొందరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున�
Heavy Rains | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాంతో పలుచోట్ల
Parvathipuram | ఏపీలోని పార్వతీపురం(Parvati puram) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కొమరాడ మండలం సరవపాడులో పాత ఇల్లు(Old house) కూలుస్తుండగా ఒక్కసారిగా గోడ కూలింది .
Nalgonda | నల్లగొండ (Nalgonda) పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పద్మా నగర్లో ఓ ఇంటి గోడకూలి తల్లీకూతుళ్లు మృతిచెందారు.
హైదరాబాద్ : కూకట్పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. శాతవాహననగర్లో గోడకూలడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో నీటి ట్యాంక్ గోడ కూలి శిథిలాలు మీదప�
చెన్నై: గోడ కూలడంతో నలుగురు పిల్లలతో సహా 9 మంది మరణించారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేర్నంపట్టు ప్రాంతంలో ఒక ఇంటి �