యువకుడి ప్రాణం తీసిన ప్రహరీ ఎస్ఆర్నగర్లో ఘటన వెంగళరావునగర్, జూలై 8: వాకింగ్ కోసం వెళ్లిన ఓ యువకుడిపై గోడ కూలి మీద పడటంతో దుర్మరణం పాలయ్యాడు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. కల్యాణ్
విషాదం : గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మంగళవారం రాత్రి గోడకూలి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడగా.. పలువురికి గాయాలయ్యాయి.
గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి | నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం చోటు చేసుకుంది. రైల్వే ప్రహారీగోడ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.