పొట్టి ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్లో భారత జట్టుకు తాత్కాలిక కోచ్గా ఎన్సీయే హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయిత
జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి భారత హెడ్కోచ్ అవతారమెత్తనున్నాడు. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్నకు ముందు జింబాబ్వేలో పర్యటించనున�
ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు.. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్కు వెళ్తుంది. ఈ మధ్యలోనే ఐర్లాండ్తో డబ్లిన్ వేదికగా రెండు టీ20లు ఆడాల్సి ఉంది. దీనికోసం గతేడాది చేసినట్లే మరో యువ జట్టును పంప�
ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు వరుస సిరీస్లు ఆడనుంది. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్తో టీ20 సిరీస్, ఇంగ్లండ్తో ఐదో టెస్టుతోపాటు టీ20, వన్డే సిరీస్లు ఆడాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ప్రధాన కోచ్ �
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆదివారంతో 49వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడికి సోషల్ మీడియా వేదికగా క్రీడా, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి శుభాకాంక్�
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘ఈ పండుగ అందరి జీవితాలను సంతోషం, శాంతితో నింపాలని ఆశిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశాడీ ఢిల్లీ క్రికెటర్. ఇటీవల శ్రీ�
పంతం పడితే పట్టుబట్టి సాధించుకునే నైజం.. బరిలోకి దిగితే చివరి వరకు పోరాడే తత్వం! పేదరికం ముందరికాళ్లకు బంధం వేస్తున్నా.. అవరోధాలను దాటుకొని ముందుకు సాగిన పోరాటం! యువ భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ నెగ్గడంల
వీవీఎస్ లక్ష్మణ్కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు హైదరాబాద్: జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర
Minister KTR | జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టాడు. బెంగళూరులోని ఎన్సీఏ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్..
బెంగళూరు: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం బాధ్యతలు చేపట్టాడు. బెంగళూరులోని ఎన్సీఏ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్..విధుల్లో చేరాడు. ఈ సందర్భంగా ట్విట్టర�
ముంబై: న్యూజిలాండ్తో రెండో టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ప్రదర్శన అతడి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. రోహిత్, రాహుల్ వంటి వారి గైర్హాజరీలో �
కోల్కతా: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్గా భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ఈనెల 13న బాధ్యతలు చేపట్టనున్నాడు. ఎన్సీఏ హెడ్గా ఆయనను, బౌలింగ్ కోచ్గా ఇంగ్లండ్ మాజీ కోచ్ ట్రాయ్ కూ�