నాగ్పూర్ టెస్టులో టీమిండియా విజయంపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించిందని ల
ODI World Cup | వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియాను సెలెక్ట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుందని మాజీ లెజెండ్, ప్రస్తుతం సఫారీలతో వన్డే సిరీస్లో భారత జట్టు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు.
పొట్టి ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్లో భారత జట్టుకు తాత్కాలిక కోచ్గా ఎన్సీయే హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయిత
జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి భారత హెడ్కోచ్ అవతారమెత్తనున్నాడు. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్నకు ముందు జింబాబ్వేలో పర్యటించనున�
ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు.. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్కు వెళ్తుంది. ఈ మధ్యలోనే ఐర్లాండ్తో డబ్లిన్ వేదికగా రెండు టీ20లు ఆడాల్సి ఉంది. దీనికోసం గతేడాది చేసినట్లే మరో యువ జట్టును పంప�