ఈవీఎంలకు భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. లోక్సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎ�
పేపర్ బ్యాలట్ విధానం పునరుద్ధరణ, ఈవీఎం-వీవీప్యాట్ల క్రాస్ వెరిఫికేషన్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది.
ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందో లేదో సరి చూసుకునేందుకు వీవీ ప్యాట్ స్లిప్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్ప�
అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగియగా, ఇక కౌంటింగ్కు సర్వం సిద్ధమవుతోంది. ఈమేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర సామగ్రిని ఆయా
ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేసిందీ ఓటర్లు స్పష్టంగా చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) ద్వారా వేసిన ఓటు తాము ఎంచుకున్న అభ్యర్థికే పడిందో లేదో ఓటర్లు నిర్ధారించుకునేందుకు ఎన్నికల సంఘం వీల�
ఓటర్లు తాము వేసిన ఓటును క్రాస్ వెరిఫికేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉండాలని కోరుతూ ఓ ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈవీఎంలో వేసిన
ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటు వేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం, వీవీప్యాట్ల ప్రదర్శన కేంద్రాన్ని బుధవారం కలెక్టర�
ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం ఈవీఎంలతోపాటు ఏర్పాటుచేసే వీవీప్యాట్లలో కొత్త ఫీచర్ను ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్నది. వీవీప్యాట్లో నమోదయ్యే పార్టీ గుర్తు, పేరు, అభ్యర్థి పేరు, వరుస సంఖ్య..
లోపాలు కలిగిన(డిఫెక్టివ్) కొన్ని వందల ఈవీఎంలు, వీవీప్యాట్లు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) దగ్గర ఉండటం సాధారణమైపోయింది. ప్రస్తుతం 6.5 లక్షల ఈవీఎంలు, వీవీప్యాట్లలో లోపాలున్నా ఈసీఐ దాన్ని సీరియస్గా తీసుకోవడం ల�