ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ గడువులోగా పూర్తవుతుందా? అనే సందేహా లు వ్యక్తమవుతున్నాయి. గత నెల 25న ప్రారంభించిన ఈ ప్రక్రియకు 12 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పట�
దేశ భవిష్యత్ను మార్చే వజ్రాయుధం ఓటుహక్కు.. ఇంతటి ప్రాధాన్యమున్న ఓట రు జాబితాలో ఉన్న నకిలీ ఓటర్లను తొలగించి అర్హులైన కొత్త ఓటర్లను చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)చేపట్టింది. మహబూ�
ఉమ్మడి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కొనసాగుతున్నది. అయితే ఈ ‘సర్' ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ నుంచి తిరిగి
జిల్లాలో ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించే ప్రక్రియ సక్రమంగా జరగాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ �
ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే కానీ, ఓటర్లను తొలగించడం కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 24 �
ఓటరు జాబితా వివరాలను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. జాలిముడి గ్రామంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశా
అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకున�
ప్రస్తుత రూల్స్ ప్రకారం ఏడాదికి ఒక్కటే జనవరి 1 నాటికి 18 నిండితేనే దరఖాస్తు ఓటింగ్కు దూరం అవుతున్న అర్హులు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదనలు న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఓటరు జా�
షాద్నగర్ : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించి ఓటు హక్కును కల్పించాలని, అన్ని ప్రాంతాల్లో ఓటర్ జాబితాను సవరించి తుది జాబితాను సిద్ధ�
జూబ్లీహిల్స్: ఓటరు జాబితాలో సవరణలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రెండు రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తు న్నారు. నూతన సంవత్సరంలో కొత్త ఓటరు జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న అధికారులు
హైదరాబాద్: ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు శని, ఆదివారాల్లో (నవంబర్ 6,7వ తేదీలు) ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (స్టేట్ ఈసీ) నిర్ణయించింది. అలాగే, ఈ నెల 27,28 తేదీల్లో కూడా స్�
షాద్నగర్ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2022లో భాగంగా జాబిత సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అంశాలతో తుది ఓటరు జాబితాను నవంబర్ 1న ప్రచురించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అధికారులకు సూచిం�