ఓటర్ కార్డులను ఓటర్లకు అందజేయటంలో జరుగుతున్న జాప్యాన్ని సగానికి తగ్గిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఒక నూతన వ్యవస్థను తీసుకొచ్చింది. 15 రోజుల్లోగా ఓటర్ కార్డు డెలివరీ అయ్యే విధంగా ‘ప్రామాణిక ఆపరేటింగ్�
ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలని జిల్లా ఓటరు జాబితా సవరణ-2025 పరిశీలకులు బాలమాయాదేవి అన్నారు. సోమవారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఓటరు జాబితా-2025పై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా అధికారులతో �
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విదేశీయులకు పాస్పోర్టులు, వీసాలు ఇప్పిస్తూ దేశం దాటిస్తున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో.. ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్లోనూ సంచలనంగా మారింది. ట్రై పోలీసు కమిషనరేట్ �
ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా బూత్ లెవల్ అధికారి స్థాయిలో కొత్త ఓటర్లను సతరించి, వారికి ఓటర్ కార్డులు జారీ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు
Voter Card | ఎన్నికల కమిషన్ అందించిన ఓటరు గుర్తింపు కార్డులను నేడు, రేపు పంపిణీ చేస్తున్నట్టు పోస్టల్శాఖ ఏడీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. 26, 27 సెలవు రోజులైనా 27 పోస్టుఆఫీసులు 186 సిబ్బందితో
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతీ, యువకులతోపాటు చిరునామా, ఫొటోలాంటి
రాష్ట్ర శాసనసభకు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ కోరారు. ప్రతి ఫిర్యాదుకు స్పందిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం హైదరాబాద్ వేదికగా సంచార జాతుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. నేడు పలు రాజకీయ పార్టీలు సంచార జాతులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుం�
మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు ఆరు సెక్యూరిటీ ఫీచర్స్తో కూడిన కొత్త ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటి వరకు 69 లక్షల మంది ఓటర్లు స్వచ్ఛందంగా ఓటర్కార్డుకు ఆధార్ లింక్ చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ చెప్పారు. సిస్టమాట�
ఓటర్ గుర్తింపు కార్డులతో ఆధార్ను అనుసంధానించే ప్రక్రియ తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతున్నది. గత నెల 1న ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటినుంచి నెల రోజుల వ్యవధిలో 51 లక్షల మంది తమ ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార�