Voter Card | అర్హుడైన ఏ ఒక్క భారత దేశ పౌరుడు కూడా ఓటరు కార్డు లేదన్న కారణంతో ఓటు వేసే హక్కును కోల్పోరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలింగ్ అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
జనవరి ఆరో తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పొప్పుల సవరణ, చిరునామాల మార్పు తదితర అంశాలకు దరఖాస్తులు స్వీకరించనున్నట�
Election Commission | వచ్చే ఏడాది అక్టోబర్లోగా 18సంవత్సరాలు నిండుతున్నవారు కూడా ముందస్తుగా ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లోగా 18సంవత్సరాలు పూర్తవుతున్నవ�
Voter Card | వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందని జిల్లా ఎన్న
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలు పాటించడంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాలు ఆదర్శవంతమ
ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా 18, 19 సంవత్సరాల వయస్సున్న వారందరూ ఓటుహక్కు కో సం పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
తప్పులకు తావు లేకుండా ఓటరు జాబితా తయారీకి ఆర్ఓలు, ఈఆర్ఓలు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెసిడెం
అటవీ నివాసితుల చట్టం 2006లో పార్లమెంట్ ద్వారా చేయబడింది. 2007, డిసెంబర్ 31 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనిద్వారా తరతరాల నుంచి అడవిపై ఆధారపడి జీవనాధారం పొందుతున్న గిరిజన తెగలకు హక్కులు కల్పించబడ్డాయి. ఈ �
ఓటర్ల తొలగింపుపై రీ సర్వేను వేగంగా చేపడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. రెండు, మూడు చోట్ల ఓట్లు కలిగిన వారి తొలగింపులో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుక�
ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లింక్ ప్రక్రియ అల్వాల్ సర్కిల్లో కొనసాగుతోంది. ఇంటి వద్దకు వచ్చే బీఎల్వోలకు ఓటర్లు ఆధార్ వివరాలు ఇచ్చి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
జిల్లాలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. జిల్లాలోని తహసీల్దార్లు, రహదారులు, భవనాల శాఖ, టీఎస్ఈడబ్ల్యూడీసీ అధికారులతో బుధవారం �
టరు ముసాయిదా జాబితా విడుదల అయ్యింది. వచ్చేనెల 8వ తేదీ వరకు ఈ జాబితాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించనున్నారు. కొత్త ఓటర్ల నమోదుతోపాటు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతేక్యక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరి ఓటరు కార్డుకు ఆధార్ నంబర్ను అనుసంధానం చేస్తున్న
ప్రత్యేక నంబర్తో యూనిక్ డిజి కార్డు పాన్, ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఒక వ్యక్తికి ఉన్న అన్ని ఐడీలు లింక్ ఎక్కడైనా, ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు ముసాయిదాను సిద్ధం చేసిన కేంద్రప