Vote For Note Case | ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈడీకి సంబంధించిన కేసులో వచ్చే నెల 16న విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్
సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జూలై నెలకు వాయిదా వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీశ్చంద్ర మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై శుక్రవారం విచారణ
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు (Vote for Note Case) విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలై చివరి వారంలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలన్న ప
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీం కోర్టు జూలై 24కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో గురువారం కేసు విచారణకు రాగా, తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేయాలని కోరింది.
ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, అందుకే ఈ కేసును మరో రాష్ర్టానికి బదిలీ చేయాలని తాను సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ర
‘ఓటుకు నోటు కేసు’ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ ఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సీబీఐకి బదిలీ చేయ�