బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మృతి పార్టీకి తీరని లోటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని శనిగరంలో శ్రీహరి మృతదేహం వద్ద పుష్పగుచ్
ఖమ్మంలో లేని యూరియా కొరత హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎందుకు ఉన్నదని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ప్రశ్నించారు. అక్కడి వ్యవసాయశాఖ మంత్రి చొరవతో పెద్దమొత్తంలో ఖమ్మం జిల్లాకు యూరియా తరలిస్తుంటే ఇ�
BRS Party | బీఆర్ఎస్ రజతోత్సవ సభ స్థలం కోసం గురువారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి రైతులతో చర్చించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండ�
Satish Kumar | అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేదని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
Matsyagirindra Swamy | వెన్నెంపల్లి స్వయంభు మత్స్యగిరింద్ర స్వామి(Matsyagirindra Swamy Temple) ఆలయంలో బీఆర్ఎస్ మాజీ శాసన సభ్యుడు వొడితల సతీష్ కుమార్ (Vodithala Satish Kumar) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
నగరంలోని తెలంగాణ చౌక్లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని, విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నేతలు అంటే సీఎం రేవంత్రెడ్డికి ఎందుకు అంత వణుకు, రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులను పోలీసులు ఎకడికకడ హౌస్ అరెస్ట్లు చేయడం, అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడ
సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ శాసనసభ స్థానం నుంచి సీఎం కేసీఆర్ మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టగా, సిద్దిపేట నుంచి మంత్రి హరీశ్రావు వరుసగా ఏడోసారి విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు హర�
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి వేగంగా సాగుతున్నదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ అన్నారు.