ఐకేపీలో పని చేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల(వీవోఏ)కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వానికి సూచించారు. శాసనమండలిలో ఆమె బుధవారం మాట్లాడుతూ.. వీవోఏల సమస్యలను లేవనెత్తారు. కేస�
వేతనాల పెంపుపై మహిళా సంఘాల సహాయకులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. జగిత్యాల, మల్యాల, కొడిమ్యాల, కోరుట్ల, కథలాపూర్లో సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్న�