ఎన్నికల హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కేసిందని, వీవోఏలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి మోసం చేసిందని బీఆర్ఎస్ మండల నాయకులు తేళ్ల రవికుమార్, సమీకుర్, మోరే కిషన్. నజీర్ పేర్కొన్నా�
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక- మహిళా వారోత్సవాల సందర్భంగా బుధవారం కరకగూడెం మండలం కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షురాలు పోలెబోయిన సరస్వతి అధ్యక్షతన స్వయంశక్తి మండల మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమా�
వీఓఏలకు రూ.20 వేల కనీస వేతనం కల్పించాలని వీఓఏల సంఘం చండూరు మండల అధ్యక్షుడు పర్సనబోయిన యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మోకాళ్లపై న
సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ. 20 వేలు చెల్లించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న ఐకేపీ వీవోఏ ఉద్యోగుల ఆందోళన శనివారానికి ఐదో రోజుకు చేరుకున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐకేపీ వీవోఏలకు కనీస వేతనాలు అందించాలని మండల సమైఖ్య ఆధ్వర్యంలో ఏపీఎం సువర్ణకు, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్లలో మంగళవారం వీవోఏలు సమ్మె నోటీసులు అందజేశారు.
ఐకేపీలో పని చేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల(వీవోఏ)కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వానికి సూచించారు. శాసనమండలిలో ఆమె బుధవారం మాట్లాడుతూ.. వీవోఏల సమస్యలను లేవనెత్తారు. కేస�
వేతనాల పెంపుపై మహిళా సంఘాల సహాయకులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. జగిత్యాల, మల్యాల, కొడిమ్యాల, కోరుట్ల, కథలాపూర్లో సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్న�