ఉక్రెయిన్పై రష్యా సేనల దాడుల నేపథ్యంలో రిపబ్లిక్ ఆఫ్ చెచెన్యా దేశాధ్యక్షడు రంజాన్ కడీరోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన టెలిగ్రాం ఛానెల్లో షేర్ చేసిన ఈ వీడియోలో.. ‘‘మరియాపోల్ మాత్రమే కాదు, కీవ్పై కూడా ద�
రష్యా అధ్యక్షుడు పుతిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారా? ఈ వ్యాధి చికిత్స కోసమే ఆయన పలుమార్లు అజ్ఞాతంలోకి వెళ్లారా? దీనికి సంబంధించి రష్యాకి చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ ‘ప్రొయెక్ట్' వెలువరించిన కథ �
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ కసాయి అంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై వైట్హౌజ్ వివరణ ఇచ్చింది. తమ ఉద్దేశం అది కాదంటూ పేర్కొంది. ఇక పుతిన్ అధికారంలో �
ఈ ఏడాది జీ20 సమావేశం ఇండోనేషియా వేదికగా జరగనుంది. దీనిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేరుగా పాల్గొంటారని కొన్నిరోజుల క్రితం ఇండోనేషియాలో రష్యా రాయబారి వెల్లడించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని
ఉక్రెయిన్పై రష్యా దళాలు అక్రమంగా దాడులకు తెగబడ్డాయంలూ పశ్చిమ దేశాలన్నీ రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాపై ఆంక్షల కొరడాలు ఝుళిపించాయీ దేశాలు. ఇప్పుడు తాజాగా రష్య అధ్�
ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యా ఎంతకైనా తెగిస్తుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. ఉక్రెయిన్లో అమెరికాకు చెందిన కెమికల్, బయోలాజికల్ ల్యాబొరేటరీలు ఉన్నాయని రష్యా ఆరోపించిన సంగతి తెలిసిందే. అ�
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించి పశ్చిమ దేశాల ఆగ్రహం ఎదుర్కొంటున్న రష్యా ఉన్నత వర్గాలు.. భయంకరమైన ప్లాన్ వేస్తున్నాయట. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణశాఖకు చెందిన ఇంటెలిజన్స్ విభాగం చీఫ్ డైరెక్టర్ వెల్లడించ
ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేయడంతో చాలా పశ్చిమ దేశాల నేతలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు పిచ్చి పట్టటిందని, పారానాయిడ్గా ఉన్నారని విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే రష్యా మిత్రదేశం బెలారస్ అధ్యక�
ఉక్రెయిన్ దేశంపై దాడులకు తెగబడిన రష్యా ప్రభుత్వంపై ప్రపంచ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది అయతే సోషల్ మీడియా వేదికగా రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చంపేస్తే ప్రపంచానికి చాలా మేల�
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతుండటంతో యుద్ధానికి వ్యతిరేకంగా పలువురు సెలబ్రిటీలు గొంతువిప్పుతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 65 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యర�