VK Pandian | ఒడిశా ప్రజలు తనను క్షమించాలని బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ కీలక అనుచరుడు వీకే పాండియన్ అన్నారు. నవీన్ పట్నాయక్ను శాసిస్తున్నట్లుగా, ఆయన రాజకీయ వారసుడిగా ప్రచారం జరుగడం, ఎన్నికల్లో బీజేడీ ఓటమి �
Naveen Patnaik | తన రాజకీయ వారసుడు వీకే పాండియన్ కాదని ఒడిశా తాజా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. తన వారసుడు ఎవరో అన్నది ఒడిశా ప్రజలు నిర్ణయిస్తారని బీజూ జనతా దళ్ (బీజేపీ) చీఫ్ అన్నారు.
వీకే పాండియన్ తన రాజకీయ వారసుడు కాదని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తన వారసుడ్ని రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని గురువారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
Odisha CM | ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఇవాళ గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దాంతో ఖరియార్ నుంచి తిరుగప్రయాణమై భువనేశ్వర్కు చేరుకున్న ఒడిశా ము�
ఒడిశా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయన్ పాండియన్ సోమవారం అధికార బిజూ జనతాదళ్లో అధికారికంగా చేరారు.
ఒడిశా ఎమ్మెల్యే, బిజూ జనతా దళ్ (బీజేడీ) నేత దేబి ప్రసాద్ మిశ్రా తన వ్యాఖ్యలతో గందరగోళం సృష్టించారు. 5టీ పథకానికి కార్యదర్శిగా ఉన్న వీకే పాండ్యనే తమ సీఎం అంటూ రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేశారు. కటక్