దేశీయ మార్కెట్లోకి వివో సరికొత్త ఫోన్లను విడుదల చేసింది. ఎక్స్90 సిరీస్లో భాగం గా రెండు మాడళ్లను పరిచయం చేసింది. వీటిలో 12జీబీ+256 జీబీ మెమోరీ కలిగిన ఎక్స్90 ప్రొ మాడ ల్ ధర రూ. 84, 999గా నిర్ణయించింది. అలాగే విపో �
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో ఇండియా.. పెద్ద ఎత్తునే పన్నులు ఎగ్గొట్టింది. ఇలా తమ సొంత దేశం చైనాకు ఏకంగా రూ.62,476 కోట్లను అక్రమంగా భారత్ నుంచి తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురు
చైనా మొబైల్ ఫోన్ దిగ్గజం వివోకు చెందిన 48 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వివో సహా అనుబంధ కంపెనీలకు చెందిన 119 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది.
చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో, అనుబంధ సంస్థల కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సోదాలు చేసింది. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్రతో సహా దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో తనిఖీలు నిర్�
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వీవో మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ 44 చోట్ల ఈడీ తనిఖీలు నిర్వహించింది. మనీల్యాండరింగ్ చట్టంలోని వివిధ సెక్షన్ కింద సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, యూపీ, మేఘాలయ�
భారత్లో వివో ఎక్స్80 లాంఛ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. మే 18న భారత్లో వివో న్యూ ఎక్స్80 సిరీస్ స్మార్ట్ఫోన్లను కంపెనీ లాంఛ్ చేస్తోంది. భారత్లో వివో ఎక్స్80 ప్రొ లాంఛ్ను టీజర్ ద్వారా నిర్ధారించ�
భారత్లో వివో త్వరలో టీ సిరీస్ స్మార్ట్ఫోన్స్ విభాగంలో రెండు కొత్త ఫోన్లను లాంఛ్ చేయనుంది. వివో టీ1 5జీకి కొనసాగింపుగా రానున్న ఈ రెండు స్మార్ట్ఫోన్లను వివో మేలో లాంఛ్ చేయనుంది. తాజా ఫోన్లతో వివ�
ముంబై: చైనా కంపెనీ వీవోకు గుడ్బై చెప్పింది ఐపీఎల్. ఇండియాలోని అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూపు.. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనున్నది. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర