Charlie Kirk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ (Charlie Kirk) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో భారతీయుల (Indians) గురించి ఆయన పెట్టిన ఓ పోస్ట్
భారత్-అఫ్గానిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు కాస్త మెరుగుపడుతున్నాయి. దాదాపు ఐదేండ్ల తర్వాత అఫ్గాన్ పౌరులకు వీసాలు జారీచేయటాన్ని భారత్ పునరుద్ధరించింది.
US Embassy | వీసా (VISA) గడువు ముగిసినా అమెరికా (US) లో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) కీలక అడ్వైజరీ జారీచేసింది. ఈ అంశంలో ఉల్లంఘనలకు పాల్పడితే ఎదుర్కోవాల్సిన తీవ్ర పరిణామాలను
China Visas: భారతీయ మిత్రులకు ఈ ఏడాదిలో ఇప్పటికే 85 వేల వీసాలు జారీ చేసినట్లు చైనా ప్రకటించింది. ఢిల్లీలోని చైనీస్ ఎంబసీ ఈ వివరాలను వెల్లడించింది. టూరిజాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వీసాలు జారీ �
పర్యాటకం, వ్యాపారం, కుటుంబ సందర్శనల కోసం సింగిల్ ఎంట్రీ వీసాలను మాత్రమే జారీ చేయాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. ఒక సంవత్సరంపాటు చెల్లుబాటయ్యే మల్టిపుల్ ఎంట్రీ వీసాలను నిరవధికంగా నిలిపేసింది.
భారత్తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా 1000 వరకు వర్క్, హాలిడే వీసాలను భారతీయులకు మంజూరు చేయబోతున్నట్టు గురువారం ప్రకటించింది. ఉద్యోగం, ఉన్నత విద్య, పర్యాటకం నిమ�
అమెరికాలోని ప్రవాస భారతీయులు మోసపూరిత ట్రావెల్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఈ మేరకు కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ ఒక ప్రకటన జారీ చేశారు.
భారతీయులు సహా ఎంతోమంది వృత్తి నిపుణులు ఆశగా ఎదురుచూసే అమెరికా హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 22తో ముగియనుంది. విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అనుమతించే ఈ వీసాకు విపరీతమైన �
2024 ఆర్థిక సంవత్సరానికి జారీచేయాల్సిన హెచ్-1బీ విదేశీ ఉద్యోగ వీసాల పరిమితిని చేరుకునేందుకు తగినన్ని దరఖాస్తులు అందినట్టు అమెరికా యూఎస్సీఐఎస్ ప్రకటించింది.
భారత్-కెనడా మధ్య నెలకొన్న వివాదం ముదురుతున్నది. రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తున్నాయి. కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ బుధవారం సూచించిన భారత్ తాజాగా మ�
China visas: విదేశీ టూరిస్టులకు వీసాలు ఇవ్వనుంది చైనా. మూడేళ్ల తర్వాత ఆ దేశం కొత్త వీసాలు జారీ చేయనున్నది. కరోనా వాళ్ల విదేశీ టూరిస్టులను నిలిపివేసిన విషయం తెలిసిందే.
China passports కోవిడ్ ఆంక్షలను సడలిస్తున్న చైనా కీలక ప్రకటన చేసింది. సాధారణ వీసాలు, పాస్పోర్టులు జారీ చేయనున్నట్లు ఆ దేశం తెలిపింది. దాదాపు మూడేళ్ల పాటు తీవ్ర ఆంక్షల్లో ఉన్న చైనా.. ఇప్పుడిప్పుడే కొత�
ఉన్నత విద్య కోసం బ్రిటన్కు వెళ్లాలనుకొంటున్న భారత యువతకు ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ శుభవార్త అందించారు. డిగ్రీ పూర్తిచేసిన 18-30 ఏండ్లలోపు భారతీయులు రెండేండ్లపాటు బ్రిటన్లో చదువుకొనేందుకు,