Bell Layoffs : కెనడా టెలికాం దిగ్గజం బెల్ కేవలం పది నిమిషాల వర్చువల్ మీటింగ్లో ఏకంగా 400 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసింది. మిగులు ఉద్యోగులని చెబుతూ వారిని విధుల నుంచి తొలగించింది.
దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా జూన్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జూలై నెలపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రైతన్నలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించింది.
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సోమవారం విధానంలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారంపై సమీక్షిస్తారని, అలాగే దక్షిణాసియా, ఇండో-పసిఫ�
Telangana | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన వివాదాల పరిష్కార ఉపసంఘం భేటీ అయింది. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన వివాదాల పరిష్కారానికితెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన వివాదాల పరిష్కార ఉపసంఘం భేటీ అయింది. ఇ�
bifurcation | తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర హోంశాఖ ర్పాటు చేసింది.
Jalashakthi Ministry | కృష్ణా, గోదావరీ నదీ బోర్డుల చైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ (Jalashakthi Ministry) కార్యదర్శి సమీక్ష నిర్వహించున్నారు. ఉభయ బోర్డుల చైర్మన్లతో నేడు వర్చువల్ విధానంలో సమావేశం
అమరావతి : పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో భాగ స్వామ్యమై మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల
కాంగ్రెస్| పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరగనుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్గ�
కొవిన్ యాప్| దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన కొవిన్ యాప్పై నేడు అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ఈ సందర్భంగా కొవిన్ యాప్కు సంబంధించిన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకోనున్నారు. సోమవారం మధ్య�
ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్ : మోదీ | దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. ఈ రంగంలో భారత్ వాటాను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల వర్చువల్ సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశం ప్రధాన ఎజెండాగా కొవిడ్-19 నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు, ఈ కష్టకాలంలో పరస్పర సహకారం అనే దానిపై ఐద
సోనియా | దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల మధ్య.. వైరస్ పరిస్థితిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శనివారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రిలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.