Virender Sehwag | అథ్లెటిక్స్ చాంపియన్షిప్ (World Athletics Championship)లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ (Budapest) లో జరుగుతున్న మెగాటోర్నీలో ఆదివారం నీరజ�
Ghoomer Movie | బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachan) ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ఘూమర్ (Ghoomar). ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్ చూసిన
Team India Captains : ముందుండి నడిపించేవాడే నాయకుడు. ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది. క్రికెట్(Cricket) కూడా ఇందుకు తీసిపోదు. కెప్టెన్గా కొన్నిసార్లు త్యాగాలకు కూడా వెనుకాడకూడదు. జట్టు అవసరాల కోసం తన స్థానాన్ని �
BCCI : భారత జట్టు మరో వారంలో వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)కు వెళ్లనుంది. ఇప్పటికే షెడ్యూల్ వచ్చేసింది. అయితే.. టెస్టు, వన్డే, టీ20 జట్లను ప్రకటించడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో... భారత క్రికెట్ బోర్డు
Virender Sehwag : టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) పెద్ద మనసు చాటుకున్నాడు. ఒడిశా రైలు ప్రమాదం(Odisha Train Accident)లో కన్నవాళ్లను కోల్పోయిన పిల్లలను చదవించేందుకు ముందుకొచ్చాడు. తాను నడుపుతున్�
Virender Sehwag : పంజాబ్ కింగ్స్ స్టాండింగ్ కెప్టెన్ సామ్ కరన్(Sam Curran)పై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) విమర్శలు గుప్పించాడు. రూ.18 కోట్లు పెట్టి మ్యాచ్ విన్నర్ను కొనలేమని అతను అన్నాడు. 'సామ్ కరన్ అంత
IPL 2023 : ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings,) కెప్టెన్సీ గురించి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర కామెంట్ చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) తర్వాత సీఎస్కే సారథ్య బాధ్య�
టీ20లకు ఆదరణ పెరుగుతున్న ఈ కాలంలో ఇండియాకు రెండో కోచ్ ఉండాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. మూడు ఫార్మట్లలో ఇద్దరు కెప్టెన్లు ఉన్నప్పడు ఇద్దరు కోచ్లు ఉంటే తప్పేంటి? అనేది అతని
న్యూజిలాండ్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో అతను భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో 78 సిక్స్లతో సౌథీ, ధోనీ సరస�
Virender Sehwag | ఇటీవల కీలక మ్యాచుల్లో టీమిండియా ఓడిపోతూ అభిమానుల్ని తీవ్ర నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లోనూ భారత జట్టు ఘోరంగా విఫలమైంది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తొలి వ
ఆసియా కప్లో భారత జట్టు ప్రయాణం దాదాపు ముగిసింది. అయితే సూపర్-4 దశలో వరుసగా రెండు మ్యాచుల్లో టీమిండియా ఓడిపోవడం మాజీలకు మింగుడుపడటం లేదు. జట్టు కూర్పులో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ స్
ఇంగ్లండ్తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్కు జట్టును ఎంపిక చేసే విషయంలో సెలెక్టర్లు తప్పు చేశారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కెప్టెన్గా రోహ