ఇటీవలి కాలంలో సుదీర్ఘ ఫార్మాట్లోనూ దూకుడైన ఆటతో మోతమోగిస్తున్న ఇంగ్లండ్ ‘బజ్బాల్' గేమ్కు.. టీమ్ఇండియా ‘విరాట్బాల్' సరైన కౌంటర్ అని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత్, ఇంగ్లండ్�
IND vs ENG: స్వదేశంలో విరాట్ కోహ్లీ బీస్ట్ మోడ్లో ఉంటాడని, అతడిని ఔట్ చేయాలంటే రెచ్చగొట్టడమొక్కటే మార్గమని, అతడితో ఎంత అగ్రెసివ్గా ఉంటే అంత ఏకాగ్రత కోల్పోయి ఔట్ అవుతాడని...
Virat Kohli: స్వదేశంలో కొద్దిరోజుల క్రితమే ముగిసిన వన్డే వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్.. ‘బెస్ట్ ఫీల్డర్ అవార్డు’ విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కాన్సెప్ట్ బాగా సక్సెస�
INDvsAFG 3rd T20I: మొహాలీ, ఇండోర్ వేదికలుగా ముగిసిన తొలి రెండు మ్యాచ్లను నెగ్గిన భారత్.. నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మూడో మ్యాచ్లో అఫ్గాన్లతో తలపడుతున్నది.
Virat Kohli | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రయను కూడా వేగవంతం చేశారు. తాజాగా టీంఇం�
ఇండియా తమ చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. సంపూర్ణ ఆధిపత్యంతో అఫ్గాన్పై ఇప్పటికే సిరీస్ గెలిచిన రోహిత్ సేన.. క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. దూబే, జైస్వాల్, రింకూ దంచికొడు
INDvsAFG: బెంగళూరుతో మూడో మ్యాచ్ ఆడనున్న భారత జట్టు చిన్నస్వామి స్టేడియంలో కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్కు అనుకోని అతిథి వచ్చాడు. భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్...
MS Dhoni : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయం(Lord Rama Temple) లో రాముడి ప్రాణ ప్రతిష్టకు మరో ఆరు రోజులే ఉంది. దాంతో, నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. తాజాగా భారత క�
INDvsAFG 2nd T20I: అఫ్గానిస్తాన్తో ఇండోర్లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో ఆ జట్టు బ్యాటర్ గుల్బాదిన్ నయీబ్ అర్థ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లు కీలక సమయంలో పరుగులు సమర్పించుకోవడంతో టీమిండియా ఎదుట...
INDvsAFG 2nd T20I: మొహాలీ వేదికగా ఈనెల 11న ముగిసిన మ్యాచ్లో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్లో గెలిచి ఇక్కడే సిరీస్ పట్టేయాలని పట్టుదలతో ఉంది. 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ స్థాయిల�
ఫార్మాట్తో సంబంధం లేకుండా.. బరిలోకి దిగితే దుమ్మురేపడమే పరమావధిగా సాగే విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత పొట్టి క్రికెట్లో అడుగుపెడుతున్నాడు. గత టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్కు విరామమిచ్చిన కింగ్.