Viral Video | సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో వైరల్ అవుతుంటాయి. వాటిలో క్రీడలకు సంబంధించినవి, కళలకు సంబంధించినవి, వ్యక్తిగత ప్రతిభకు సంబంధించినవి, జంతువులకు సంబంధించినవి ఉంటాయి.
అటవీ శాఖ అధికారులు ఆ గ్రామానికి వెళ్లారు. ఖడ్గమృగాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అది వారిపై దాడి చేసింది. ఈ సంఘటనలో డివిజనల్ అటవీ అధికారి సుశీల్ కుమార్ ఠాకూరియా, మరో అధికారి గాయపడ్డారు.
ఓ శునకం తన యజమాని గాల్లోకి విసిరిన బంతిని కింద పడకుండా తన తలతో బ్యాలెన్స్ చేస్తూ ఆడిన ఆట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాల్ కిందపడకుండా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తో
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక మధురానుభూతి. వివాహ వేడుకను ఘనంగా చేసుకోవాలని, అందరిలా కాకుండా వినూత్నంగా ఉండాలని కోరుకుంటారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా ఉంచుకుంటారు.
మరో కారులో ప్రయాణించిన వ్యక్తి తన మొబైల్ ఫోన్లో ఈ వీడియోను రికార్డ్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై సీరియస్గా స్పందించారు. ఆ కుక్క, కారు యజమాని నిర్లక్ష్యంపై ఆగ్రహ�
Viral Video | సాధారణంగా టాఫీలు లేదా క్యాండీలు లేదా పిప్పిర్మెంట్ల రుచి విషయానికి వస్తే తియ్యగా ఉంటాయి. అయితే విభిన్న రుచుల కోసం కొన్ని రకాల పిప్పర్మెంట్లలో అసాధారణ అసిడిక్ ఫ్లేవర్స్ను కలుపుతుంటారు.
ఆ రాష్ట్ర ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేకే పాఠక్ ఒక సమావేశంలో జూనియర్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ను ఆయన అ�
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మూవీ కేవలం ఆరు రోజుల్లోనే రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాలీవుడ్ బాద్షాకు గ్రేట్ కమ్బ్యాక్ ఫిల్మ్�
ఓ వీధి వ్యాపారి ఐస్క్రీంతో దోశ తయారు చేసి కొత్త ట్రెండ్ను సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.
Viral Video | ఓ వెయిటర్ 16 దోశ ప్లేట్లను ఒకే చేత్తో ఒకేసారి తీసుకెళ్లి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.