రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసే�
Vinod Kumar | రెండు నెలల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కి అనూహస్య స్పందన వచ్చిందని.. గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ గులాబీ జెండా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
KCR | బీజేపీ ఎజెండాలో పేదలు లేరు కానీ పెద్ద పెద్ద గద్దలు ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని క�
కాంగ్రెస్ నేతలు అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ గ�
సాక్షాత్తు ప్రధానమంత్రి వేములవాడకు వస్తున్నారంటే.. రాజన్న పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు ప్రకటిస్తారని ఆశించామని, కానీ.. ఒక్క హామీ ఇవ్వకుండా.. కేవలం రాజకీయ సభకు హాజరై వెళ్లిపోయారని బీఆర్ఎస్ కరీంనగర�
‘పదేళ్ల నిజం కేసీఆర్ పాలన. పదేళ్ల విషం నరేంద్ర మోడీ పాలన. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఈ మూడింటి మధ్యనే ఈ ఎన్నికలు జరుగుతున్నయి. గులాబీ జెండానే మన తెలంగాణకు శ్రీరామ రక్ష’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్
KTR | కరీంనగర్లో మనకు కాంగ్రెస్తో పోటీ లేదు.. బీజేపీతోనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చిన్నచిన్న మనస్పర్థలు పక్కనపెట్టి పని చేస్తే వినోద్ కుమార్ భారీ మెజ�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు ఒక గుడితేలేదని, బడితేలేదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
Vinod Kumar | అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఉత్తమాటలు, ఉద్దెరహామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.