వినాయకచవితి రోజునే ఓ ఇంట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దేవుడికి దీపంపెట్టి వేరోచోట జరిగే పూజకు హాజరై వచ్చేలోగా దీపం కిందపడి మంటలు అంటుకుని ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు బంగారం, నగదు అగ్నికి ఆహూతయ్యాయి.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తొమ్మిది రోజుల పాటు కనుల పండవగా జరుపుకునే వినాయక చవితికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
దేవ, మానవ గణాలకు అధినాయకుడు.. గణేషుడు. ‘గణానాం త్వా గణపతిగ్ం హవా మహే’ అంటూ పూజల్లో అగ్రస్థానం అందుకున్నాడు. ఇండ్లల్లో సాధారణ నోములు మొదలుకొని వైదిక యాగాల వరకూ.. అన్నిటా తొలి పూజలు స్వీకరిస్తున్నాడు. ఇప్పు�
వినాయక చవితి వేడుకలు ఉమ్మడి జిల్లాలో వైభవంగా జరుపుకొంటున్నారు. జిల్లా కేంద్రాలతోపాటు గ్రామాల్లో గణనాథుడి విగ్రహాలు అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరాయి. ఈ సందర్భంగా భక్తులు, మండపాల నిర్వాహకులు వి�
వినాయక చవితి పండుగంటే చిన్నా, పెద్దా అందరికీ ఆనందమే. పాలవెల్లి అలంకారం ఒక ముచ్చట. కరిరాజముఖుడి పూజకు పత్రాలు సేకరించడం మరో క్రతువు. కుడుములు, ఉండ్రాళ్లు, పానకం, వడపప్పు ఇలా ఎన్ని నైవేద్యాలో..
ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాలు లేదా దొరికిన పత్రితో కింద పేర్కొన్న నామాలు చదువుతూ గణనాథుణ్ని పూజించాలి.
ఓం సుముఖాయ నమః - మాచీపత్రం పూజయామి ॥ మాచిపత్రి
ఓం గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి॥ వాకుడాకు
ఓం ఉ
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా లక్ష మట్టి గణపతులను పంపిణీ చేసేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. మరిన్ని వివరాలకు ఈఈ శంకర్ (9849909845), డిప్యూటీ ఈఈ విక్రమ్ (9849031531) సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అధిక శాతం మంది మట్టి గణేశ్లకే జైకొట్టారు. పర్యావరణాన్ని కాపాడుదామన్న తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ప్రచారం ఫలి�
పలు మండలాల్లో శాంతి కమిటీ సమావేశాలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు దేవరకొండ, అగస్టు 26 : వినాయక చవితిని ప్రశా ంత వాతావరణంలో నిర్వహించుకోవాలని దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్రావు అన్నారు. మున్సి�