బదిలీలు సరే.. తాము గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించిన బాకీల సంగతేంటని పంచాయతీ కార్యదర్శులు అధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కార్యదర్శుల బృందం మంగళవారం వరంగల్ కలెక్టర్ సత్యశారదను కల�
MLA Palla Rajeshwar Reddy | చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంజూరు చేయించిన రూ.5 లక్షల వ్యయంతో చేపట్టే నిర్మాణ పనులను ఇవాళ ఏఎంసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గ�
BRS Party | మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంజూరు చేయించిన రూ. 5లక్షల ఉపాధిహామీ నిధులతో 1వ వార్డులో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ స్థానిక బీఆర్ఎస్ నేతలు �
మనిషి చనిపోతే ఎక్కడ ఖననం చేయాలో కూడా తెలియని దుస్థితి పోయి వైకుంఠధామాలు వచ్చాయి. ఇంటిముందు మురుగునీరు, చెత్త దుర్గంధం లేకుండా ఇంటింటికీ పంచాయతీ ట్రాక్టర్ వచ్చి చెత్తను డంపింగ్యార్డుకు తీసుకెళ్తున్న�
దేశ ప్రగతికి దిక్సూచి అయిన యువతకు బీఆర్ఎస్తోనే ఉజ్వల భవిత ఉందని, రాజకీయ భవిష్యత్ కల్పించడం సైతం తమ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. స్వార్థ �
మండల పరిధి రాంపల్లిదాయరలో బుధవారం రూ.55లక్షలతో మంత్రి మలారెడ్డి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలుచేశారు. రూ.20 లక్షలతో నూతన పంచాయతీ భవనం, రూ. 10లక్షలతో కమ్యూనిటీహాల్ భవన నిర్మాణం, రూ.10లక్షలత
Mla Challa | గ్రామాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావించి సీఎం కేసీఆర్ గ్రామాలకు అత్యధిక నిధులు మంజూరు చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
పారిశుధ్యం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, నల్లానీరే ప్రామాణికం గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్రబృందం పర్యటన రంగారెడ్డిజిల్లాలో 24గ్రామ పంచాయతీలు ఎంపిక మరో మూడు రోజులు పర్యటించనున్న బృందం సభ్యులు స్వ�
తాండూరు : పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తులసీగార్డెన్లో నియోజకవర్గంలోని 123 గ్రామ పంచ�