పెద్దేముల్ : 18ఏండ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ను వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా.సుధాకర్ షిండే అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగ�
తాండూరు : తాండూరు నియోజకవర్గం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా తాండూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్ను నియమిస్తూ తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ శనివారం నియామక పత్రం అందజేశారు. జాతీ
బషీరాబాద్ :పేదలు పస్తులుండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన ప్రతి పేదకు రేషన్ కార్డులు మంజూరు చేశారని పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త �
బషీరాబాద్, ఆగస్టు 14 : మండల పరిధిలోని మైల్వార్ గ్రామానికి చెందిన రైతు ఘణపూరం కుర్వ శ్యామప్ప తనకున్న ఏడెకరాల్లో పెసర పంటను సాగు చేశాడు. సాగు చేసిన ఏడెకరాల్లో పంట మంచిగా రావడంతో రూ. 25 వేలు పెట్టి కూలీలతో కలుపు �
కొడంగల్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పథకానికి 57 ఏండ్లు పైబడిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంపీడీవో మోహన్లాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్�
కొడంగల్ : ఆడ పిల్లలున్నపేద కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అండగా నిలుస్తున్నాయని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ తెలిపారు. శనివారం పట్టణంలోని 2వ వార్డులో లబ్ధిదారుడి ఇంటి
తాండూరు : తాండూరు పట్టణం నడి బొడ్డున ఉన్న నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలోని అతిథిగృహ భవనం ఇరవై ఏండ్లుగా శిథిలావస్థలో ఉన్నది. 1910 నైజాం నవాబుల కాలంలో ఈ అతిథి గృహాన్ని నిర్మించడంతో వందేళ్లు దాటిపోయింది. పదేండ్ల క�
పరిగి: అభివృద్ది నిరంతర ప్రక్రియ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెలు, పట్టణాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రతినెల నిధులు విడుదల చేస్తుందన్నారు. ఎంపీపీ కె.అరవిందరావు అధ్యక్ష�
కులకచర్ల, ఆగస్టు : ప్రతి ఇంటికీ స్వచ్చంధంగా పన్నులు చెల్లించాలని కులకచర్ల గ్రామ సర్పంచ్ సౌమ్యారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పన�
వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు వరినాటు యంత్రం పని విధానం పరిశీలన ధారూరు, ఆగస్టు 10: రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులను పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ �
కోట్పల్లి, ఆగస్టు : ఎన్నారం గ్రామం అభివృద్దిలో దూసుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్రం హరితమయం చేసేందుకు పరిశుభ్రత, పారిశుద్ద్యం, పచ్చదనంపై దృష్టి పెట్టడంతో అదే దిశగా గ్రామాల్లో అభివృద్ది, పరిశుభ్రత, పచ్చదనం
పరిగి, ఆగస్టు : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విష్ణు, లలిత, గోవింద నామ
పరిగి, ఆగస్టు : అటవీ ప్రాంత అభివృద్దికి తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు సూచించారు. శనివారం సాయంత్రం పరిగి మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఇటీవల నాటిన మ
మర్పల్లి, ఆగస్టు : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయించాలని జిల్లా పశుసంవర్ధక, పశువైద్యాధికారి డాక్టర్ అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని సిరిపురం, కల్ఖోడా, పట్లూర్ గ్రామాలలో 482 గొర్రెలు, 1419 �