మర్పల్లి, ఆగస్టు: అందరి సహకారంతోనే బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమని జడ్పీటీసీ మధుకర్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర�
బంట్వారం, ఆగస్టు : పట్టాదురుకు తెలియకుండా, మోసపూరితంగా చేసిన భూమి పట్టాను రద్దు చేయాలని, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నాగ్వారం గ్రామానికి చెందిన బండి సాయప్ప గురువారం స్థానిక తహాసీల్దా�
పరిగి, ఆగస్టు :పరిగి మండలంలోని మిట్టకోడూర్ గ్రామ ఉపసర్పంచ్గా గుడాల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పంచాయతీ అధికారి దయానంద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స�
దౌల్తాబాద్ ఆగస్టు :మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో హరితహారం లక్ష్యాన్నిసాధించాలని ఎంపీడీఓ తిరుమలస్వామి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత
కులకచర్ల, ఆగస్టు : అది కొత్తగా ఏర్పడిన నూతన గ్రామ పంచాయతీ. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా వివిధ అభివృద్ధి పనులలో ముందుకెళుతున్న గ్రామ పంచాయతీ. తక్కువ కాలంలో ఎక్కవ అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీ. అదే కులకచ�
జిల్లా ఎస్పీ నారాయణ వికారాబాద్ పీఎస్ఐలతో సమావేశం వికారాబాద్, జూన్ 26, (నమస్తే తెలంగాణ) : పోలీస్ అధికారాలను ప్రజల శ్రేయస్సు కోసమే ఉపయోగించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. శనివారం జిల్లా ఎ�
నేటి నుంచి 45 ఏండ్లు పైబడిన వారికి టీకాజిల్లాలోని 27 ప్రభుత్వ దవాఖానల్లో వ్యాక్సినేషన్అన్ని పీహెచ్సీల్లో ఏర్పాట్లు పూర్తినిల్వ ఉంచేందుకు ఫ్రీజర్ల సౌకర్యంరోజుకు రెండు వేల మందికి వ్యాక్సిన్ వికారాబాద
తాండూరు, మార్చి 31: తాండూరు మున్సిపల్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బుధవారం రూ.64 కోట్ల 70 లక్షల 35 వేల అంచనా బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అధ్యక్షతన తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్�
వారం రోజుల్లో ముదిరిన ఎండలుజిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40కనిష్ఠ ఉష్ణోగ్రత 20.4జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు తాండూరు, మార్చి 31: భానుడు ఉగ్రరూపం ప్రదర్శించడంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గత�
మృతదేహాన్ని తీసేందుకు ముందుకురాని గ్రామస్తులుసాహసం చేసి బావిలోకి దిగిన ఎస్సై ఏడుకొండలుగ్రామస్తుల ప్రశంసలు తాండూరు రూరల్, మార్చి 31 : ఓ వ్యక్తి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. బావిలో నుంచ�