వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి మద్గుల్చిట్టెంపల్లిలో దిశ సమావేశం పరిగి : వివిధ పథకాలకు కేంద్రం కంటే రాష్ట్రం అధి కంగా �
పరిగి : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కొవిడ్ వ్యాక్సినేషన్ను వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో �
ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు సూచన వికారాబాద్ జిల్లా వైద్యాధికారి తుకారం వికారాబాద్ : సీజనల్ వ్యాధులతో పాటు పలు రకాల వ్యాధులకు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు సొంత వైద్యం చేయకూడదని వికారాబాద్ జిల్లా వైద్యాధ�
వికారాబాద్ : జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ 12వ అదనపు న్యాయమూర్తి పద్మ తెలిపారు. శనివారం వికారాబాద్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించగా పలు రకాల కేసులను అక్కడిక్కడే
బంట్వారం : భూమి కదిలిందని భయందోళనతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం సుమారు 2నుంచి 3 గంటల మద్యన భూమిలోంచి కొద్ది సేకండ్ల పాటు శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలి�
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా పని చేసిన రిజ్వాన హైదరాబాద్కు బదిలీపై వెళ్లగా సిద్దిపేట జిల్లాలో డీఎల్పీవోగా విధులు నిర్వహిస్తున్న మల్లారెడ్డి వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి
వికారాబాద్ : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబ�
వికారాబాద్ : రాఖీ పండుగ సమీపించడంతో రాఖీల కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. వికారాబాద్ పట్టణంలో ప్రధాన రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రాఖీ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఈ దుఖాణాల్లో రూ.10 నుంచి రూ.వ�
మర్పల్లి : ఉపాధి హామీ పనిచేసిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ, వివిధ పనులపై టీఏలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశా�
ధారూరు : ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో శుక్రవారం వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంతో పాటు పలు గ్రామాల్లో వరలక్ష్మి వ్రతం పూజలు జరుపుకున్నారు. ఉదయాన్నే గ్ర�
ధారూరు : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రూ.5లక్షలు జీవిత బీమా సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. రైతు ఏ కారణంతో మృతి చెందినా…సాధారణ మరణమం పొందితే..అతని ప్రతిపాదిత నా�
పూడూరు: గోసేవే గోవిందుని సేవ, మానవ సేవయే మాధవ సేవ, వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో గోవుల, వృక్షాల సంరక్షణ కోసం రైతులకు డబ్బులు అందజేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. వయస్సు పైబడిన గోవులను, ఎన్నో ఏ
వికారాబాద్ : వికారాబాద్ ప్రాంత ప్రజల సౌకర్యార్థం శివసాగర్ పరిసర ప్రాంతాల్లో పార్కుతో పాటు మినీ ట్యాంక్బండ్ నిర్మాణం పనులు చేపట్టాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సంబంధిత అధికారు�