మూడు నెలలుగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిచిపోయింది. ఈ నెల 6న కోడ్ ముగియడంతో సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రజావాణి ప్రారంభం కాగా, ఫిర్యాదులు వెల్లువెత్తాయ�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం సజావుగా జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 55,692 మంది అభ్యర్థులకుగాను 41,774(75.01శా�
పరిపాలనా పరంగా కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారి నుంచి అటెండర్ వరకు ప్ర�
అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ అన్ని రంగాల్లో ప్రగతి వెలుగులు దశదిశలా విరజిమ్ముతున్నాయని కలెక్టర్ శశాంక అన్నారు.
తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ బదులుగా టీజీగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్
ఎంపీ ఎన్నికల దృష్ట్యా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం భారీగా తరలించే అవకాశమున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు చెక్పోస్టుల ఏర్పాటు చేసి తనిఖీల
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు ఫూలే నేటి తరానికి స్ఫూర్తి అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి సందర్భంగా జిల్లా వెన�
చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ఎన్నికల అధికారులు పనిచేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు. శేరి లింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంటు నియ
గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో కూలీల సంఖ్యను పెంచుతూ పనులను పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారు�
రంగారెడ్డి, వికా రాబాద్ జిల్లాల్లో నేటి నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరుగనున్న పదోతరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 986 పాఠశాలల నుంచి 50,946 మంది రెగ్యుల�