విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ప్రకటించిన నాటి నుంచి ఫిల్మ్ వర్గాల్లో ఈ సినిమా ఓ ఆసక్తికరమైన టాపిక్గా నిలిచింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా! అని సినీ ప�
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. జూలై మొదటివారంలో సెట్స్పైకి వెళ్
లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల అనుభవాలను పాఠాలుగా చేసుకొని, తన కంఫర్ట్ జోన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఓ భిన్నమైన కథ రాసుకున్నారు అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్. కథతోపాటు పాత్రల ఎంపిక విషయంలో కూడా ఆయన
Ace Movie | తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఏస్’ (Ace). ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించింది. మే 23న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ను అందు
తమిళ అగ్రహీరో విజయ్ సేతుపతి హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటైర్టెనర్గా ఈ సినిమా రూపొందనున్నట్టు మే�
Ace Review | విజయ్ సేతుపతి, ఆరుముగ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఏస్. రుక్మిణీ వసంత్, దివ్యా పిళ్లై, యోగి బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత బి.శివప్రసాద్ తెలుగులోకి తీసుకొచ్చారు. మే 23న
‘ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ సమపాళ్లలో ఉంటాయి. ఓ వినూత్నమైన కథతో రూపొందించాం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు అగ్ర హీరో విజయ్ సేతుపతి. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఏస్' న�
రెండుగంటల పాటు వినోదాన్ని పంచేందుకు కొన్ని నెలల పాటు చమటోరుస్తారు సినిమావాళ్లు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రాణాలమీదకు కూడా తెచ్చుకుంటారు. అందుకే వారి కష్టాన్ని తక్కువచేసి చూడలేం. రీసెంట్గా ఢిల్లీ భామ రాశీ�
Ace | మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఏస్ (Ace). మే 23, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది.
Vijay Sethupathi | ప్రముఖ నటులు విశాల్ మరియు విజయ్ సేతుపతి ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్నారు. ఈ విషయాన్ని విశాల్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Thalaivan Thalaivii | తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నర్ నటి నిత్యా మీనన్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వెలువడ్డ నాటి నుంచి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.