పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.920 కోట్లు జరిమాన విధించడంపై సీనియర్ ఇంజినీర
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు జనవరి 2న తీర్పును వెలువరించనుంది. రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకొన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 54 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వ
హోటల్ నిర్మాణం కోసం ఇంటీరియర్ పనులు చేయించుకొని మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్కు చెందిన శ్రీనివాసకుమార్ ఇంటీరియ
మ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని తెలి�
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలవారికి 10 శాతం కోటా అమలును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ సర్వోన్నత న్యాయస్థానం ముందు బుధవారం పిటిషన్ దాఖలు
ఢిల్లీలోని చారిత్రక కుతుబ్ మినార్ భూమి యాజమాన్య హక్కులపై సాకేత్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కుతుబ్ మినార్తోపాటు సమీపంలోని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు భూమికి తానే హక్కుదారునని, ఆ భూమిని తనకు అ�
08 ఏండ్ల క్రితం 1914లో దాఖలైన ఓ భూ వివాదం కేసులో బీహార్లోని భోజ్పుర్ జిల్లా కోర్టు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. కేసు వేసిన వారికే అనుకూలంగా తీర్పునిచ్చింది. 1910ల్లో బీహార్లోని కోయిల్వార్ గ్రామానికి
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామని చెబుతూ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి శుభాకా�