Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు.
Venkateshwara Swamy | గంగాధర మండలం గర్షకుర్తి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను ఈనెల 9వ తేదీ నుండి ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కల్వకోట శ్రీనివాసరావు తెలిపారు.
TTD | తిరుమలలో( Tirumala) భక్తుల రద్దీ(Huge crowd) భారీగా పెరిగింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టు మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శన�
Tirumala | గోవిందా నామ స్మరణతో తిరుమల (Tirumala) ప్రాంతం మారుమ్రోగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 16 కంపార్టుమెంట్లు(Compartments) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారు�
Medak | మెదక్ పట్టణంలోని రామాలయం, వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి(వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం) వేడుకలు వైభవంగా జరిగాయి. పల్లకి సేవ, ఆరాధన, కోలాటం వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎమ్మెల్సీ శేరి సుభ�
Harish Rao | రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిదంగా పారుపల్లి వీధిలో గల పాత �
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరిలోని 18 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.