Harish Rao | రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిదంగా పారుపల్లి వీధిలో గల పాత �
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరిలోని 18 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
Brahamotsavam | తిరుపతిలోని అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో( Brahamotsavam) భాగంగా గురువారం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు.
CM KCR | హైదరాబాద్ : చందానగర్లోని వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి వారి
యాచారం : మండలంలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి గ్రామాల ప్రజలు కొంగు బంగారంగా కొలిచే వేంకటేశ్వరస్వామి గుట్టపై బుధవారం జాతర మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది.
కరీంనగర్ : కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్