నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించిన స్పీకర్ పోచారం, మంత్రి వేముల వర్ని/వేల్పూర్, అక్టోబర్ 21: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా కొన
మంత్రి వేముల సమక్షంలో భారీగా టీఆర్ఎస్లోకివేల్పూర్, అక్టోబర్ 12: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని గృహ నిర్మ
వేల్పూర్ : మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను సోమవారం రాష్ట్ర గృహ నిర్మాణ, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.ఇండ్ల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకోవడంతో పను�
వేల్పూర్ : మండల కేంద్రంలో రూ.6కోట్ల 30లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో జరిగేలా చూ�
ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 9: టీఆర్ఎస్ – పీఆర్టీయూ టీఎస్ మధ్య సంబంధం పేగుబంధం లాంటిదని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన�
న్యూఢిల్లీ: రెండు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త శకాన్ని ఆరంభించనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని కోసం ఇవాళ శంకుస్థాపన కార్యక
ఎర్రగడ్డ, బొల్లారం, గడ్డిఅన్నారంలో పర్యటన పేదలకు మెరుగైన వైద్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కంటోన్మెంట్/ వెంగళరావునగర్/ ఎల్బీనగర్, ఆగస్టు 3: హైదరాబాద్తోపా�
నిజామాబాద్ : విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, చెరువులను రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారంనాడు మంత్రి మోతే. అక్లూర్, భీమ్గల్, ముచ్కూర్ లోని �
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా స్వల్పమార్పులతో సూచనలు ఆర్కిటెక్ట్లతో మంత్రి వేముల సమావేశం రెండు నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్, జూలై 21 (నమస్�
హైదరాబాద్ : పారిస్కు ఈఫిల్ టవర్.. దుబాయ్కు బూర్జు ఖలీఫా ఎలాగో హైదరాబాద్కు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముఖ్యమ
హైదరాబాద్ : వరంగల్లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, బిల్డింగ్ డిజైన్, ఇతర అంశాలపై ఆర్ అండ్ బి, మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులు, ప్రముఖ ఆర్కిటెక్ట్ లతో రాష్ట్ర
హైదరాబాద్ : వరంగల్లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, బిల్డింగ్ డిజైన్, ఇతర అంశాలపై ఆర్ అండ్ బి, మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులతో గురువారం నగరంలోని ఎర్రమంజి�
నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించేందుకు రాష్�
వేగంగా సచివాలయం పనులు బేస్మెంట్ స్లాబ్ సగం వరకు పూర్తి హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సచివాలయ నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో వేయి మంది కార్మికులు పనిచేస్�