మావోయిస్టుల వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సోమవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమగా సిగరెట్లు తరలిస్తుండగా నిజామాబాద్ నగరంలో పోలీసులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పరిధిలో ఎస్సై హరిబాబు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి వ�
చలాన్ల కోసం ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంతో వాహనదారుల ప్రాణాలు పోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణను గాలికొదిలేసి....పగలు లేదు, రాత్రి లేదు....చలాన్ల వసూళ్లే లక్ష్�
ప్రజా, సరకు రవాణా వాహనాల తనిఖీలకు ఆటోమేటెడ్ వాహన ఫిట్నెస్ కేంద్రాలు(ఏటీఎస్) అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనాల ఫిట్నెస్పై రవాణా శాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా �
ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వాహనం, రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం అత్తాపూర్ పిల్లర్
శ్రీశైలం దారుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలవుతున్నది. జూలై 1 నుంచి ఇప్పటి వరకు 6 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను అటవీశాఖ సేకరించింది. రోజూ దాదాపు 40 నుంచి 50 కిలోల ప్లాస్టిక్ వ�
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఆదివారం మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట,అల్లాదుర్గం, రేగోడ్ పీఎస్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా�
అది ఖైరతాబాద్ ఆర్టీఏ ప్రధాన కార్యాలయం. కమిషనర్, జేటీసీ ఉన్నతాధికారులు ఉంటారు. ఆ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్టీఏ సిబ్బందిమంటూ.. కొందరు వ్యక్తులు వాహనాలను ఆపి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని వాహనదార
జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్దత్ ఆదేశించారు. ‘మాదకద్రవ్యాలు, గంజాయి సరఫరా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు అడ్డుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్ గ�
బక్రీద్ పండుగను రామగుండం కమిషనరేట్ పరిధిలోని ముస్లింలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. ఆదివారం రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్ల�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.21.57 కోట్ల న�