Vemulawada | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం వసంత పంచమి(Vasantha Panchami) సందర్భంగా భక్తులతో(Devotees) పోటెత్తింది.
నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి (Vasantha Panchami) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చదువుల తల్లిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అర్ధరాత్రి నుంచే క్యూలైన్లల
చదువుల తల్లి పుట్టినరోజు వసంత పంచమి పర్వదినం. ‘యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్ర్తాన్వితా..’ అని మనం కొలుచుకున్నట్టు అమ్మవారు తెల్లటి వెన్నెలలా మెరిసే శుద్ధ సాత్విక రూపిణి. నిజానికి సరస్వతి అన్న ప�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తిలో (Nandiwanaparthy) గ్రామీణ విద్యార్థుల వికాసం కోసం జ్ఞానసరస్వతీ దేవాలయం నిర్మితమైంది. ఆయలం పూర్తిగా విద్యార్థుల భాగస్వామ్యంతోనే నిర్మించడం విశేషం. జిల్లాలోనే సరస�
జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో బుధవారం వసంత పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. ఈ సందర్భంగా మైసమ్మ ఆల యంలో వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ ప్రత్యేక పూజ లు చేశారు. విద్యార్థులు ఉత్తమ ఫలి�
Basara Temple | నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో ఇవాళ ఘనంగా వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం వేకువ జామునే శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్రంలో మరో బాసరగా విరాజిల్లుతున్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్లోని సిద్ధి సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం వసంత పంచమి ఉత్సవాలకు ముస్తాబైంది. క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యం�
Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఓ చిన్న రిక్వెస్ట్ చేశారు. 14, 15 తేదీల్లో వసంత పంచమి ఉంది కాబట్టి.. 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి.. కాబట్టి ఆ రెండ�
బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంతపంచమి సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు
Basara | చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. విద్య, సంగీతం, కళలకు దేవత అయిన సరస్వతీ దేవి జన్మించిన రోజు కావడంతో
Vasantha Panchami | చదువుల తల్లి కొలువై ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. వసంత పంచమి కావడంతో ఆలయానికి భారీగా తరలి వచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి