భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు నాణ్యతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 23న వారణాసి-న్యూఢిల్లీ మార్గంలోని వందే భారత్ రైలు లోని సీ7 కోచ్లో ప్రయాణ�
Girl Suicide: 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని .. ముగ్గురు యువకులు వేధించారు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది.
నాగ్పూర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదరణ తగ్గింది. ఎక్స్ప్రెస్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పడిపోవడంతో ఈ రైలులో 20 బోగీలు ఉండగా, వాటిని 8కి కుదించారు.
నాగపూర్- సికింద్రాబాద్- నాగపూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కాజీపేట మీదుగా సోమవారం నుంచి నడిపిస్తున్నట్లు స్థానిక రైల్వే ఇన్చార్జి సీసీఐ సజ్జన్లాల్ తెలిపారు. నాగపూర్ రైల్వేస్టేషన్లో �
కాచిగూడ-యశ్వంత్పూర్ రైల్వేస్టేషన్ల మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణ వేగాన్ని పెంచుతూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా గతం కంటే ఇప్పుడు 15 నిమిషాల ప్రయాణ సమయం తగ్గిం�
Vande Bharat | తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే సెమీహైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ( Vande Bharat
Express train)లో బుధవారం సాయంత్రం పొగలు (Smokes) వచ్చాయి.
సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా విశాఖపట్టణం వరకు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కోచింగ్, చీఫ్ ప్యాసింజర్ ట్ర�
వందే భారత్ రైలు మళ్లీ ప్రమాదానికి గురైంది. ఎద్దు ఢీకొట్టడంతో ముంబై-గాంధీనగర్ రైలు ముందు భాగం, ఒక కోచ్ దెబ్బతిన్నది. దీంతో 15 నిమిషాల పాటు రైలును ఆపాల్సి వచ్చింది.
సాధారణంగా రైలు ఢీకొడితే అవతలివైపు ఎవరున్నా ఎగిరి అర కిలోమీటర్ ఆవల పడతారు. కానీ, బర్రెలు ఢీకొట్టినందుకే వందే భారత్ రైలు ముందు పార్టు ఊడిపోయింది. ఇంజిన్ ముందు భాగం పాడైపోయింది.