Bus Crash: కార్మికులతో వెళ్తున్న బస్సు పాకిస్థాన్లో లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. వ్యవసాయ కూలీలు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి ఓ వ్యక్తి తన వ్యాన్ను తగులబెట్టాడు. ప్రమాదవశాత్తూ జరిగిందని అందర్నీ నమ్మించి.. బీమా డబ్బులు కొట్టేయాలని అనుకున్నాడు. కానీ అనుమానం వచ్చి పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు వి
van carrying students overturns | గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న విద్యార్థుల వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక స్టూడెంట్ మరణించగా డ్రైవర్తో సహా 23 మంది గాయపడ్డారు. ఒడిశాలోని సుబర్ణపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగి
Van collides with bus | ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఒక వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బుల�
Road Accident | రాజస్థాన్ (Rajasthan ) లో ఆదివారం జరిగిన రోడ్డు్ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. ఝలావర్ జిల్లాలో జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి.
Biker Sets Free Dogs | మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో వీధి కుక్కలను తరలిస్తున్నారు. అయితే ఆ వాహనాన్ని అనుసరించిన బైకర్ బోను లాక్ తీశాడు. (Biker Sets Free Dogs) దీంతో ఆ వాహనంలోని కుక్కలు రోడ్డుపైకి దూకి తప్పించుకున్నాయి. ఈ వీడియో క�
అనకాపల్లి (Anakapally) జిల్లా కాశింకోట (Kasimkota) మండలం బయ్యవరం (Bayyavaram) వద్ద జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ అతుపుతప్పి బోల్తా పడింది (Overturned). దీంతో వ్యాన్లో ఉన్న బీరు బాటిళ్లు చెల్లాచదురుగా కిందపడిపోయాయి.
40 అడుగుల లోతు వరకు నీటితో ఉన్న ఆ డ్యాంలో వ్యాన్తోపాటు ఏడుగురు యాత్రికులు మునిగిపోయారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.
Maharashtra | మహారాష్ట్రలోని (Maharashtra) వషీమ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి జిల్లాలోని సెలుబజార్ సమీపంలో ట్రాక్టర్ను వ్యాన్ ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే
ఇద్దరు మృతి| జిల్లాలోని చందూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చందూరు శివారులో వ్యాను, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు.