కర్ణాటకతో పాటు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ‘వాల్మీకి కార్పొరేషన్' స్కామ్లో పాత్రధారిగా ఉండి, సస్పెన్షన్కు గురైన అధికారికి కర్ణాటక ప్రభుత్వం తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. కార్పొరేషన్కు గతంలో డ�
Valmiki Corporation scam | కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ స్కామ్లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. గిరిజనుల సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన నిధులతో తెలంగాణ కాంగ్రెస్ కోసం మద్యం కొనుగోళ్లు జరిగాయని తెలుస్తున్నది.
Valmiki Scam | కర్ణాటకతోపాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్ధారించింది.
కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తున్న ‘వాల్మీకి కార్పొరేషన్ స్కామ్'లో ఈడీ అధికారులు మాజీ మంత్రి బీ నాగేంద్ర బంధువులు, అనుచరుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు.
ముడా, వాల్మీకి కార్పొరేషన్ స్కామ్లు ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ను కుదిపేస్తుండగా.. మరో సంచలన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెంది
కర్ణాటక కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు. ముడా, వాల్మీకి స్కామ్లు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని వాల్మీకి కార్పొరేషన్లో వెలుగు చూసిన రూ.187 కోట్ల స్కామ్ లింకులు తెలంగాణలో బయటపడటం సంచలనంగా మారింది. ఈ స్కామ్లోని మొత్తం డబ్బులో రూ.45 కోట్లు హైదరాబాద్కు తరలిరావడం, అందునా ఒ�
Karnataka CM Siddaramaiah -BJP | కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ‘వాల్మికి కార్పొరేషన్’లో కుంభకోణం జరిగినందుకు బాధ్యత వహిస్తూ సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు.
B Nagendra: కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ నాగేంద్రను ఈడీ అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. గడిచిన రెండు రోజుల నుంచి మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేష�