వైకుంఠధామాలను అద్భుతంగా తీర్చిదిద్దామని, అంతిమ సంస్కారాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగేలా సిద్దిపేటలోని వైకుంఠధామాలను అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్న�
గోదారి గోదారీ.. పారేటి గోదారీ.. చుట్టూ నీళ్లున్నా చుక్క నీరు దొరుకని ఏడారి ఈ భూమియని. తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి.’ అనే పాటలు నాటి తెలంగాణ ఉద్యమంలో మార్మోగాయి. ఇది అక్షరాల నిజం. అరవై ఏండ్ల స�
తెలంగాణలోని గ్రామాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని, పచ్చదనం, పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల బృందం సభ్యు లు �
నగరం విస్తరిస్తున్న కొద్దీ దహన సంస్కారాలు చేసేందుకు స్థలం కొరత వేధిస్తున్నది. ఇక ఉపాధి, చదువులు, ఇతర అవసరాల కోసం వచ్చే కుటుంబాల్లోని వ్యక్తులు చనిపోతే అంతిమ సంస్కారాల నిర్వహణకు అనేక ఇబ్బందులు ఎదురవుతున�
మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ప్రతిమాసి�
ఉమ్మడి పాలకుల పాలనలో పల్లెల్లో పురోగతి సాధించలేదని గుర్తించిన సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రా మాల రూపురేఖలు మారిపోతున్నాయి. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర�
కంపుకొట్టే మురుగు కాల్వలు.. పాడుబడ్డ బావులు.. వేలాడే విద్యుత్ తీగలతో ఎప్పుడూ అంధకారమే తప్ప వెలుగులెరుగని ఆ పల్లె ఇప్పుడు మెరిసిపోతున్నది. గుక్కెడు నీటి కోసం తండ్లాడిన ఆ ఊరిలో నేడు మిషన్ భగీరథతో ప్రతి ఇం
ఎటు చూసినా పచ్చదనం.. వివిధ రకాల పూల మొక్కలు.. మధ్యలో దివి నుంచి భువికి దిగి వచ్చాడా అన్నట్లుగా కొలువుదీరిన శివుడి విగ్రహం.. సేద దీరడానికి ఏర్పాటు చేసిన భవనం.. మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా స్నానాల గదులు.. పర�