గోవింద నామస్మరణతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రతిధ్వనించింది. ముక్కోటి ఏకాదశి వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం వేకువ జామున 4 గంటల నుంచే దర్శనభాగ్యం కల్పించడంతో శ్రీవారిని ఉత్తర ద్వారం మీదుగా భక్తులు పెద్ద �
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. శైవ, వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్
ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సంబంధించి భద్రాచలం పట్టణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల
ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో శనివారం వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలు ఘనం గా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గాల పరిధిలోని ఉప్పల్, రామంతాపూర్, నాచారం, చర్లపల్లి, కాప్రా, మల్కాజిగిరి, నేరేడ్మె
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. వేంకటేశ్వరస్వామి దేవాలయాలు, సత్యనారాయణ స్వామి దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి
వైకుంఠ ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, పాతగుట్ట ఆలయాలను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 23న ఉదయం 6.48గంటలకు యాదాద్రి ప్రధానాలయంలో స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తుల�
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. తొలుత పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే భద్రాచలం పట్టణం సర్వా�
తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారు మెచ్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. గతంలో కరోనా, గోదావరి వరదలు, సీఎం పర్యటన, రాష్ట్రపతి పర్�
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని తరించారు.