తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టికెట్లను ప్రకటించిన దానికంటే ముందుగానే టీటీడీ (TTD) పంపిణీ చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
vaikunta ekadasi | ముక్కోటి ఏకాదశి వేడుకలు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. సోమవారం తెల్లవారు జామున ఉత్తర ద్వార�
Yadadri | వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామివారు ఉత్తదారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6.48 గంటలకు అర్చకులు స్వామివారికి ప్రత్యేక
Vaikunta Ekadasi | తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో భక్తుల కొంగుబంగారమైన శ్రీ వేంకటేశ్వరుడు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా
నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11 వరకు సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు
Koil Alwar Thirumanjanam | తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో
మహేశ్వరం : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి శ్రీనగర్లోని శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి, జెన్నాయిగూడలోని �
Yadadri | యాదగిరిగుట్ట (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం 6.49 గంటలకు స్వామివారు ఉత్తరద్వారం ద్వారా దర్శనమిచ్చారు.