నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11 వరకు సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు
Koil Alwar Thirumanjanam | తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో
మహేశ్వరం : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి శ్రీనగర్లోని శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి, జెన్నాయిగూడలోని �
Yadadri | యాదగిరిగుట్ట (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం 6.49 గంటలకు స్వామివారు ఉత్తరద్వారం ద్వారా దర్శనమిచ్చారు.