Yadagirigutta | యాదగిరిగుట్టలో(Yadagirigutta) వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
Vaikunta Ekadashi | రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీ�
Tirumala | వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు.
Tirumala | వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో భక్తులు వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పునరుద్ఘాట
వైకుంఠ(ముక్కోటి) ఏకాదశిని పురస్కరించుకుని గోషామహల్, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని పలు ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వ హించారు. పాతనగరంలోని వైష్ణవ దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్త
గోవిందా.. గోవిందా.. అంటూ భక్తుల విష్ణు నామస్మరణతో ఆలయాలు మార్మోగిపోయాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవాలయాలకు బారులుతీరారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలు ప్రత్యేక అలంకరణలు ఉత్తర ద్వార దర్శనాలతో భక్తులకు ఆధ్యాత్మికతను అందించాయి.