వైకుంఠ ఏకాదశి వేళ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆభరణాల అపహరణ కలకలం సృష్టించింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వేంకటేశ్వర స్వామికి అలంకరించేందుకు తీసిన ఆభరణాలు నకిలీవిగా గమనించిన భక్తు�
Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు �
Vaikunta Ekadashi | కొల్లాపూర్, ఆధ్యాత్మిక చరిత్రలో ప్రతిరోజు ఓ ప్రత్యేకత ఉంటుంది అలాంటిది ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తున్న కాలంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి చాలా పురాతన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నది.
Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు తరలివెళ్లి.. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు.
Yadagirigutta | యాదగిరిగుట్టలో(Yadagirigutta) వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
Vaikunta Ekadashi | రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీ�
Tirumala | వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు.
Tirumala | వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో భక్తులు వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పునరుద్ఘాట
వైకుంఠ(ముక్కోటి) ఏకాదశిని పురస్కరించుకుని గోషామహల్, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని పలు ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వ హించారు. పాతనగరంలోని వైష్ణవ దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్త