Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. యాద�
Vaikunta Ekadashi | హిందూ సంప్రదాయంలోని దాదాపు అన్ని పండుగలూ చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం. ‘వైకుంఠ ఏకాదశి’ పర్వదినాన్ని సూర్యుడి నడక ఆధారంగా నిర్ణయిస్తాం. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ‘ధనుర్మ
Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు ఉత్తర ద్వారం తెరుచుకోవడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో అన్ని కం�
Vaikunta Ekadashi | యాదగిరిగుట్టలో శనివారం వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలను వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 6:48 గంటలకు ప్రధానాలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. పాతగుట్ట లక్ష్మీనారసింహుడు ఉత్త�
సికింద్రాబాద్ పరిధిలోని పలు ఆలయాల్లో శనివారం వైకుంఠ ఏకాదశిని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుండే వేంకటేశ్వ�
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు ఈ నెల 23న ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం 6.48 గంటలకు స్వామి వారు ఉత్తర ద్వారం ద్వార వేంచేసి భక్తులకు దర్శనమిస�
Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో దాదాపు 8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. తిరుమలకు రద్దీ పెరగనున్న �
Bhadrachalam | భద్రాచలంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో దర్శనమివ్వనున్నారు. తొలుత పగల్పత్తు ఉత్సవాల్లో
Minister Harish Rao | వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు.. సిద్దిపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి
Minister Malla reddy | వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.
Minister Harish rao | సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి మంత్రి హరీశ్ రావు స్వర్ణ కిరీటం సమర్పించారు.
Vaikunta Ekadashi | రాష్ట్ర వాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని ఉత్తర ద్వారం