Tragedy | ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో దయనీయ ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ లభ్యం �
Supreme Court: సీనియర్లు వేధిస్తున్నారని, తన చావుకు పర్మిషన్ ఇవ్వాలని ఓ మహిళా జడ్జి సీజేఐకి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా రిపోర్టు కోరారు సీజే. ఆత్మహత్య చేసుకుని చావాలనుకుంటున్నట్లు ఆ జడ్జి తన లేఖలో తె
Jail for Goats | మనుషులు తప్పు చేస్తే జైలుశిక్ష పడుతుందని అందరికీ తెలుసు. కానీ తప్పు చేశాయంటూ మూగ జీవులను జైల్లో బంధించడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అదేంటి..! ఎవరైనా మూగ జీవులపై నేరం మోపి జైల్లో పెడుతారా అని అనుకు�
Siberian birds | దేశంలోని గంగ, యమునా నదీ తీరాల్లో సైబీరియన్ వలస పక్షులు సందడి చేస్తున్నాయి. వివిధ రంగుల్లో ఉండే ఈ పక్షలు ఆయా నదీ తీరాల్లో విహార యాత్రలకు వెళ్లిన పర్యాటకులను, తీర్థయాత్రకు వెళ్లిన భక్తులను అలరిస్తు�
Car Accident : ఉత్తరప్రదేశ్ రాయ్బరేలి(Rai Bareli)లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏకంగా ఎనిమింది మంది సజీవ దహనమయ్యారు. శనివారం రాత్రి నైనిటాల్ హైవే(Nainital High Way) మీద వేగంగా వెళ్తున్న ఒక కారును ట్రక్కున�
Dog worship | కొద్ది మంది జంతు ప్రేమికులు తప్ప.. చాలామంది కుక్కలను చూస్తే చీదరించుకుంటారు. అవి దగ్గరికి రాబోతే దూరం వెళ్లగొడుతారు. కానీ వాళ్లు మాత్రం వందేళ్లుగా కుక్కను పూజిస్తున్నారు. ఇంతకూ ఎవరు వాళ్లు..? అని ఆలోచ
Akhilesh Yadav | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమిని మరింత బలోపేతం చేస్తాయని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన�
Electricity Bill | కరెటు బిల్లు చెల్లించినప్పుడు విద్యుత్ బిల్లు వసూలు చేసే ఉద్యోగి రశీదు ఇవ్వడం సాధారణమే. మనం ఎంత మొత్తమైతే బిల్లు చెల్లిస్తామో అంతే మొత్తానికి రసీదు ఇస్తారు. కానీ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్క
మహమ్మద్ షమీ (Mohammed Shami).. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నది. క్రికెట్ ప్రపంచకప్లో టీమిండియా (Team India) విజయాల్లో షమీ కీలకపాత్ర పోస్తున్నాడు.
Akhilesh Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీని, సీబీఐని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులతో ప్రతిపక్ష పార్టీల నేతలను వేధించడం అలవాటుగా మారింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎంతో మ�
Train accident | ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లాగుడు బండిపై వెళ్తున్న ఓ కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే దుర్మరణం ప�
Viral video | ఉత్తరప్రదేశ్ పోలీసులు వికలాంగురాలైన ఓ మహిళపట్ల అమానవీయంగా వ్యవహరించారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు బాధితురాలి చేతులు పట్టుకుని ఓ బస్తాను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లారు.
Train climbs platform | ఉత్తర్ప్రదేశ్లోని మధుర రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU) రైలు ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో రైలు మధుర రైల్వే స్టేషన్కు చేరుకోగానే ప్రయాణికులు దిగిపోయ�
Crime news | తెలిసిన వాళ్లే కదా అని ఇంట్లోకి రానిస్తే ఆ ఇంటిని నిండా ముంచేశారు. భర్తకు ఫూటుగా మద్యం తాగించి, భార్యపై అత్యాచారం చేశారు. అవమానం భరించలేక ఆ భర్త, భార్యలు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారు. వారి ముగ్�