సినీ తారలను దేవుళ్లుగా కొలిచే అభిమానులకు కొదవ లేదు. అదే బిగ్బీ వంటి తారలకు అలాంటి అభిమానులు బోలెడంతమంది ఉంటారు. వాళ్లలో ఒకరే అమెరికాలోని న్యూజెర్సీలో ఉండే గోపీ సేథ్. అతని భార్య రింకూ కూడా బిగ్బీకి బిగ్�
చైనాను నిలువరించడంలో భారతదేశం పాత్ర చాలా కీలకమని అమెరియా నేవీ అత్యున్నత అధికారి మైక్ గిల్డే అన్నారు. వాషింగ్టన్లో జరిగిన ఒక సెమినార్లో పాల్గొన్న గిల్డే.. భారత్ వల్ల చైనా కేవలం తూర్పు వైపునే పూర్తిగా ఫ�
ఆకాశంలో మేఘాలు ఎలా ఉంటాయి? మామూలుగా అయితే తెల్లగా ఉంటాయి. భారీ వర్షం పడేలా ఉంటే నల్లగా ఉంటాయి. కానీ పర్పుల్ రంగులో ఉన్న మేఘాన్ని ఎప్పుడైనా చూశారా? సరిగ్గా ఇలాంటి మేఘమే అమెరికాలోని చిలీ ఆకాశంలో కనిపించింది
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఇళ్లు తగలబడి నష్టపోయిన వారికి సాయం చేయాలని ఫండ్ రైజర్ కార్యక్రమం జరుగుతోంది. వాళ్లను చూసిన ఒక డ్రైవర్.. తను నడుపుతున్న వాహనాన్ని ఆ గుంపుపైకి తోలాడు. ఈ ఘటన కొలంబియా కౌంట�
అగ్రరాజ్యం అధినేత జోబైడెన్ తన మతిమరుపుతో మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఒకసారి విలేకరుల ప్రశ్నలకు తలాతోకా లేని సమాధానలు ఇచ్చిన బైడెన్.. ఆ తర్వాత కూడా ఇలాంలి చేష్టలతో వార్తల్లో నిలిచారు. తాజాగా చిప్స్ �
అమెరికాకు చెందిన ఒక కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. ఎందరో కలలు కనే.. కలల ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగస్తులు చేయాల్సిన పనేమీ ఉండదట. చుట్టూ ఏం జరుగుతున్నా సరే పట్టించుకోకుండా నిద్రపోవడమే వ�
డ్రాగన్ కంట్రీ చైనా ఎంతగా వారిస్తున్నా వినకుండా అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ నాన్సీ పెలోసీ.. తైవాన్ సందర్శనకు వచ్చారు. ఈ పర్యటనను తీవ్రంగా ఖండించిన చైనా.. ఇది కచ్చితంగా తమను రెచ్చగొట్టేందుకే అని మండ�
ఉగ్రవాద సంస్థ అల్ఖైదా అధినేత అల్జవహరిని అమెరికా బలగాలు హతమార్చాయి. కాబూల్పై చేసిన వైమానిక దాడుల్లో అల్జవహరి హతమైనట్లు యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా ప్రజలంతా అప్రమత్తం�
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యుఎస్ఏ అధ్యక్ష�
అమెరికాకు చెందిన సిడ్నీ మెక్లాఫ్లిన్ చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల హర్డిల్స్ను కేవలం 50.68 సెకన్లలోనే ముగించింది. ఇప్పటి వరకు ఏ మహిళా రన్నర్ కూడా ఈ రేస్ను 51 సెకన్ల కన్నా తక్కువ సమయంలో ముగించలేదు. ఓరెగాన
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బుధవారం ఘన స్వాగతం లభించింది. 13 రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి మల్లారెడ్డి బుధవారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సం�
ఏ దేశంలో అయినా తిరుగుబాటు జరిగిందంటే ధన, ప్రాణ నష్టాలు తీవ్రంగా ఉండే అవకాశం ఎక్కువ. అందుకే సాధ్యమైనంతగా అలాంటి పరిస్థితి రాకుండానే చూసుకోవాలని అనుకుంటాయి ప్రభుత్వాలు. అయితే ప్రపంచ పెద్దన్నగా గుర్తింపు �
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా.. సంబరాలు చేసుకునే సమయంలో బాణాసంచా పేల్చాల్సిందే. టపాసులు లేకుండా చాలా చోట్ల సంబరాలు పూర్తికావు. అయితే ఇవి శరీరానికి దూరంగా పెట్టుకొని పేల్చాలి. లేదంటే చాలా ప్రమాదం. ఈ వ
చాలామంది పోటీల కోసం పావురాలను పెంచుతుంటారు. ఈ సంప్రదాయం పాశ్చాత్య దేశాల్లో కూడా ఉంది. అయితే ఒక్కోసారి ఈ పావురాలు దారి తప్పి ఎటో వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు అలాంటి ఘటనే యూకేలో వెలుగు చూసింది. ఛానెల్ ఐలాండ్స్�