యూరియా యాప్ను రద్దు చేసి పాత పద్ధతిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. యాప్ వినియోగం తెలుస్తలేదని, ఒక వేళ యాప్ ఓపెన్ చేసినా స్టాక్ క్షణాల్లో మాయమవుతున్నదని ఆందోళన
తెలంగాణలో వ్యవసాయం ఒక పోరాటంగా మారిపోయింది. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూడటం రైతుకు అలవాటే. కానీ, ఇప్పుడు ఒక బస్తా యూరియా కోసం చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ వైపు దీనంగా చూడాల్సి రావడం రాష్ట్ర సాగు చరిత్
కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించడంతో ఆందోళన చెందుతున్నారు.
‘యూరియా బుకింగ్ యాప్తో ఆగమవుతున్నాం.. పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వండి’ అంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో జాతీయ రహదారిపై రైతులు రా స్తారోకోకు దిగారు. తాడికల్ సింగిల్ విండో గోదాంకు బుధవా�
అందుబాటులో యూరియా బస్తాలు ఉన్నా మొబైల్ యాప్లో బుక్ కావడం లేదని, ఈ దిక్కుమాలిన అప్లికేషన్ తమకొద్దంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో రైతులు మంగళవారం ఫర్టిలైజర్ దుకాణం ఎదుట నిరసన తెలిపారు
యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్లు బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజుల బతికినట్లు తెలిపారు. గురువారం రైతులు యూరియా కోసం ఎదుర్�
యూరియా బుకింగ్ యాప్పై రైతులు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి గిరి ప్రసాద్ అన్నారు. శనివారం కట్టంగూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా బుకింగ్ యాప్ ప
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నేటి నుంచి యూరియా కష్టాలు మొదలుకానున్నాయి. యూరియా బుకింగ్ విధానం శనివారం నుంచి అమల్లోకి రానున్నది. ఇకపై ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్'లో బుక్ చేసుకున్నవారికే యూరియా ఇస్తామని