రసాయన ఎరువుల కొనుగోళ్లు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. రైతులకు మరిన్ని ‘యాప్'సోపాలు ఎదురుకానున్నాయి. ఇప్పటికే యూరియా కావాలంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వ్యవస్థ రావడంతో అన్నదాతలు అష్టకష్టాలు ప�
ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టవద్దని, యూరియా బుకింగ్ యాప్ను పూర్తిగా ఎత్తివేయాలని, ఎరువులు సులభంగా అందించే విధానాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డి�
రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్న యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీసీఎం ఆధ్వర్యంలో సుజాతనగర్లో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
రైతుల నెత్తిన ప్రభుత్వం మరో కొత్త యాప్ తెచ్చిపెట్టింది. ఇక నిన్నటివరకు కేవలం యూరియా కోసమే ‘యాప్' తీసుకొచ్చి ముప్పుతిప్పలు పెట్టిన ప్రభుత్వం.. ఇకపై ఏ ఎరువు కావాలన్నా ‘కొత్త యాప్'లోనే బుక్ చేసుకోవాలంట�
వానకాలంలో నల్లవాగు ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల్లో వరి సాగు చేశారని, పంటలు ఎండు దశకు రాక ముందే ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ�
రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ బుకింగ్ విధానం అధ్వానంగా మారింది. యాప్లో యూరియా బుక్ అయి, టోకెన్ తీసుకున్న తర్వాత బస్తాలు తీసుకోకుండానే తీసుకున్నట్టుగా చ�
అన్నదాతలకు యాప్ తిప్పలు మొదలయ్యాయి. యూరియా పంపిణీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్తో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులంతా ఆపసోపాలు పడుతున్నారు. టచ్ ఫోన్లు లేక, బుకింగ్ చేయడం తెలియక తీవ్ర ఇ
యూరియా కోసం రైతులు నిజామాబాద్ రూరల్ మండలం గుండారం సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. శనివారం సొసైటీకి లోడ్ యూరియా రాగా, ఏడు గ్రామాలకు చెందిన రైతులు తరలివచ్చారు. యాప్లో బుక్ కాని రైతులు యూరియా కోసం రోజుల తర
యూరియా బుకింగ్ తెలియక రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. యూరియా కోసం బుకింగ్ చేసుకునేందుకు లాగిన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందోనని సెల్ఫోన్ చేతిలో పట్టుకొని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.
యూరియా యాప్ను రద్దు చేసి పాత పద్ధతిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. యాప్ వినియోగం తెలుస్తలేదని, ఒక వేళ యాప్ ఓపెన్ చేసినా స్టాక్ క్షణాల్లో మాయమవుతున్నదని ఆందోళన
తెలంగాణలో వ్యవసాయం ఒక పోరాటంగా మారిపోయింది. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూడటం రైతుకు అలవాటే. కానీ, ఇప్పుడు ఒక బస్తా యూరియా కోసం చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ వైపు దీనంగా చూడాల్సి రావడం రాష్ట్ర సాగు చరిత్
కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించడంతో ఆందోళన చెందుతున్నారు.
‘యూరియా బుకింగ్ యాప్తో ఆగమవుతున్నాం.. పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వండి’ అంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో జాతీయ రహదారిపై రైతులు రా స్తారోకోకు దిగారు. తాడికల్ సింగిల్ విండో గోదాంకు బుధవా�
అందుబాటులో యూరియా బస్తాలు ఉన్నా మొబైల్ యాప్లో బుక్ కావడం లేదని, ఈ దిక్కుమాలిన అప్లికేషన్ తమకొద్దంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో రైతులు మంగళవారం ఫర్టిలైజర్ దుకాణం ఎదుట నిరసన తెలిపారు